
మహిళల భద్రతపై వైసీపీ ఆందోళన
కూటమి ప్రభుత్వం కళ్లు తెరవాలి.. అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం.. మహిళలపై దాడులకు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్.. రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని వైసీపీ నేతల విమర్శ..

కూటమి ప్రభుత్వం కళ్లు తెరవాలి.. అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం.. మహిళలపై దాడులకు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్.. రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని వైసీపీ నేతల విమర్శ..