ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • వైద్య రంగ వార్తలు
  • క్రీడా వార్తలు
వీ10టీవీ12, ఆగస్టు 2026, బుధవారం
Advertisement
తాజా వార్తలుఈ-వార్తాపత్రిక
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • వైద్య రంగ వార్తలు
  • క్రీడా వార్తలు

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
హోమ్/రాజకీయ వార్తలు/వార్త
రాజకీయ వార్తలు

దుర్బేసుల హుస్సేన్‌కు ప్రత్తిపాటి శ్రీధర్ అభినందనలు

ఎన్టీఆర్ జిల్లా బీజేపీ మైనార్టీ మోర్చా ఇన్‌చార్జ్‌గా హుస్సేన్ నియామకం మర్యాదపూర్వకంగా ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్‌తో భేటీ దుశ్శాలువతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపిన శ్రీధర్

V10TV న్యూస్ డెస్క్ 12 ఆగస్టు, 2026 10:17 AMకి 1,123 వీక్షణలు
దుర్బేసుల హుస్సేన్‌కు ప్రత్తిపాటి శ్రీధర్ అభినందనలు — చిత్రం 1
WhatsApp FacebookX Telegram

విజయవాడ: ఎన్టీఆర్ జిల్లా బీజేపీ మైనార్టీ మోర్చా ఇన్‌చార్జ్‌గా నియమితులైన దుర్బేసుల హుస్సేన్, ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా నూతన బాధ్యతలు చేపట్టిన హుస్సేన్‌ను ప్రత్తిపాటి శ్రీధర్ దుశ్శాలువతో సత్కరించి అభినందనలు తెలిపారు. పార్టీ బలోపేతానికి, మైనార్టీల సమస్యల పరిష్కారానికి తనవంతు కృషి చేస్తూ నూతన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా బీజేపీ మైనార్టీ మోర్చా అధ్యక్షుడు దుర్బేసుల మీరావలి పాల్గొన్నారు.

ప్రకటన
WhatsApp FacebookX Telegram
ప్రకటన

సంబంధిత వార్తలు

టాటా సన్స్ ఛైర్మన్‌గా చంద్రశేఖరన్ రాజీనామా

22 నిమిషాల క్రితం 1

కష్టార్జిత ఆస్తి ఎవరికి ఇవ్వాలన్నది యజమాని ఇష్టం

27 నిమిషాల క్రితం 1

ఎస్సీ వర్గీకరణపై తగ్గేదేలే.. మాల మహానాడు పోరుబాట

38 నిమిషాల క్రితం 1

కృష్ణా జిల్లా ఎన్టీయూసీ పగ్గాలు శ్రీకాంత్

50 నిమిషాల క్రితం 1,584