ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • వైద్య రంగ వార్తలు
  • క్రీడా వార్తలు
వీ10టీవీ8, ఆగస్టు 2026, శనివారం
Advertisement
తాజా వార్తలు
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • వైద్య రంగ వార్తలు
  • క్రీడా వార్తలు

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
హోమ్/రాజకీయ వార్తలు/వార్త
రాజకీయ వార్తలు

“తోలు తీస్తా”.. వైసీపీ నేతలకు బొండా ఉమా వార్నింగ్

▪️ ఆధారాలు లేకుండా ఇష్టారాజ్యంగా ఆరోపణలు చేస్తే సహించేది లేదని హెచ్చరిక... ▪️ స్పోర్ట్స్ కోటా, మెగా డీఎస్సీ అంశాలపై చర్చకు సిద్ధమన్న బొండా ఉమా... ▪️ అవినాష్‌, వెలంపల్లి, మల్లాది విష్ణుపై తీవ్ర విమర్శలు...

V10TV న్యూస్ డెస్క్ 8 ఆగస్టు, 2026 12:25 PMకి 3 వీక్షణలు
“తోలు తీస్తా”.. వైసీపీ నేతలకు బొండా ఉమా వార్నింగ్ — చిత్రం 1
WhatsApp FacebookX Telegram

విజయవాడ: ఆధారాలు లేకుండా ఇష్టారాజ్యంగా ఆరోపణలు చేస్తే సహించేది లేదని విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమా హెచ్చరించారు. స్పోర్ట్స్ కోటా, మెగా డీఎస్సీ అంశాలపై అధికారులతో మాట్లాడేందుకు ఎలాంటి చర్చకైనా తాను సిద్ధమని పేర్కొన్నారు. వైసీపీ నేతలు యువతను రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారని విమర్శించారు. పద్ధతి మార్చుకోకపోతే తీవ్రంగా స్పందిస్తానంటూ దేవినేని అవినాష్‌, వెలంపల్లి శ్రీనివాస్‌, మల్లాది విష్ణులను ఉద్దేశించి హెచ్చరించారు.

ప్రకటన
WhatsApp FacebookX Telegram
ప్రకటన

సంబంధిత వార్తలు

బెజవాడలో ‘ఫుడ్ మాఫియా’..! ప్రజల ప్రాణాలతో చెలగాటం

2 నిమిషాల క్రితం 0

సాగునీటి కోసం తగ్గేదేలే.. మూడో రోజుకు రిలే దీక్ష

11 నిమిషాల క్రితం 1

త్వరలో మెగా జాబ్ క్యాలెండర్ విడుదల: మంత్రి నారాయణ

1 గంట క్రితం 1

బద్రీనాథ్ ఆలయ విరాళాల చోరీ కేసులో మరో అరెస్ట్

2 గంటల క్రితం 1