ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • వైద్య రంగ వార్తలు
  • క్రీడా వార్తలు
వీ10టీవీ7, ఆగస్టు 2026, శుక్రవారం
Advertisement
తాజా వార్తలు
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • వైద్య రంగ వార్తలు
  • క్రీడా వార్తలు

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
హోమ్/జాతీయ వార్తలు/వార్త
జాతీయ వార్తలు

ప్రధానిని కలిసిన ఏపీ నూతన రాజ్యసభ సభ్యులు

న్యూఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీని మర్యాదపూర్వకంగా కలిసిన నలుగురు నూతన రాజ్యసభ సభ్యులు... సానా సతీష్ బాబు, భాష్యం రామకృష్ణ, చింతకాయల విజయ్, లింగమనేని రమేశ్‌కు అభినందనలు తెలిపిన ప్రధాని.... ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా సేవలందించాలని ఎంపీలకు సూచించిన నరేంద్ర మోదీ...

V10TV న్యూస్ డెస్క్ 7 ఆగస్టు, 2026 2:19 PMకి 147 వీక్షణలు
ప్రధానిని కలిసిన ఏపీ నూతన రాజ్యసభ సభ్యులు — చిత్రం 1
WhatsApp FacebookX Telegram

న్యూఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఆంధ్రప్రదేశ్‌కు చెందిన నూతన రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు, భాష్యం రామకృష్ణ, చింతకాయల విజయ్, లింగమనేని రమేశ్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నూతన బాధ్యతలు చేపట్టిన వారికి ప్రధాని శుభాకాంక్షలు తెలిపారు. ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టేలా పార్లమెంట్‌లో సమర్థవంతంగా పనిచేయాలని, రాష్ట్రాభివృద్ధితో పాటు దేశ ప్రగతికి తమ వంతు కృషి చేయాలని సూచించినట్లు సమాచారం.

ప్రకటన
WhatsApp FacebookX Telegram
ప్రకటన

సంబంధిత వార్తలు

ప్రేమించి పెళ్లి మాట తప్పాడా?.. యువతి మృతికి న్యాయం చేయాలంటూ తల్లి ఆవేదన

22 నిమిషాల క్రితం 10

పశ్చిమలో ప్రజల బాటలో బుద్దా వెంకన్న.. ఇంటింటికీ కూటమి సందేశం

28 నిమిషాల క్రితం 2

పొన్నమండ లక్ష్మణస్వామి వర్మకు ఘన నివాళి.. డీసీపీ కృష్ణకాంత్ పటేల్ స్మరణ

34 నిమిషాల క్రితం 0

రూటు మార్చిన సీఎం.. ప్రజల ముందే అధికారులకు క్లాస్!

49 నిమిషాల క్రితం 257