ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం
వీ10టీవీ29, ఆగస్టు 2026, శనివారం
Advertisement
తాజా వార్తలుఈ-వార్తాపత్రిక
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
హోమ్/రాజకీయ వార్తలు/వార్త
రాజకీయ వార్తలు

వైసీపీలో మతమార్పిడుల ఒత్తిడి ఉండేది: చంద్రబాబు ఆరోపణ

• గత ప్రభుత్వంపై సీఎం చంద్రబాబు తీవ్ర విమర్శలు... • తనను మతం మార్చే ప్రయత్నం చేశారని మాజీ మంత్రి కొడాలి నాని చెప్పినట్లు వ్యాఖ్య... • దేవాలయాలపై దాడులు చేసి ప్రజల విశ్వాసాలను దెబ్బతీశారని ఆరోపణ...

V10TV న్యూస్ డెస్క్ 29 ఆగస్టు, 2026 5:16 PMకి 1,569 వీక్షణలు
వైసీపీలో మతమార్పిడుల ఒత్తిడి ఉండేది: చంద్రబాబు ఆరోపణ — చిత్రం 1
WhatsApp FacebookX Telegram

గన్నవరం, ఆగస్టు 29: గత వైసీపీ ప్రభుత్వ హయాంలో బలవంతపు మతమార్పిడులు జరిగాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆరోపించారు. గన్నవరంలో జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వ తీరుపై తీవ్ర విమర్శలు చేశారు.

తనను మతం మార్చే ప్రయత్నం చేశారని మాజీ మంత్రి కొడాలి నాని చెప్పినట్లు చంద్రబాబు ప్రస్తావించారు. మత విశ్వాసాల్లో జోక్యం చేసుకోవడం సరికాదని, ఎవరి విశ్వాసాలను వారు గౌరవించుకునే పరిస్థితి ఉండాలని పేర్కొన్నారు.

గత ప్రభుత్వ హయాంలో దేవాలయాలపై దాడులు జరిగాయని ఆరోపించిన చంద్రబాబు, ఇటువంటి ఘటనల ద్వారా ప్రజల విశ్వాసాలను దెబ్బతీశారని విమర్శించారు. “మతం మారితేనే వైసీపీలో ఉండేలా చేశారు” అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా చర్చనీయాంశంగా మారాయి.

ప్రకటన
WhatsApp FacebookX Telegram
ప్రకటన

సంబంధిత వార్తలు

చిరువ్యాపారుల పొట్టకొట్టొద్దు.. ప్రత్యామ్నాయం చూపించాలి

49 నిమిషాల క్రితం 4,216

మహిళ ఖాతా ఖాళీ.. సైబర్ కేటుగాళ్ల చేతికి రూ.1.98 లక్షలు!

1 గంట క్రితం 1,698

ముందస్తు పరీక్షలే రక్షణ.. విద్యార్థులకు అవగాహన

2 గంటల క్రితం 1,919

జంక్ ఫుడ్‌కు రెడ్ అలర్ట్!

2 గంటల క్రితం 2,257