ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • వైద్య రంగ వార్తలు
  • క్రీడా వార్తలు
వీ10టీవీ7, ఆగస్టు 2026, శుక్రవారం
Advertisement
తాజా వార్తలు
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • వైద్య రంగ వార్తలు
  • క్రీడా వార్తలు

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
హోమ్/జాతీయ వార్తలు/వార్త
జాతీయ వార్తలు

రూ.500 నుంచి రూ.5 వేల వరకు.. విశాఖలో నీటి ధరల షాక్

– ప్రైవేట్ వాటర్ ట్యాంకర్లతో భారం మోస్తున్న ప్రజలు.. – అవసరాన్ని బట్టి పెరుగుతున్న నీటి ధరలు.. – జీ‌వీఎంసీ సరఫరా సక్రమంగా లేక ఇబ్బందులు..

V10TV న్యూస్ డెస్క్ 6 ఆగస్టు, 2026 11:06 AMకి 789 వీక్షణలు
రూ.500 నుంచి రూ.5 వేల వరకు.. విశాఖలో నీటి ధరల షాక్ — చిత్రం 1
WhatsApp FacebookX Telegram

విశాఖపట్నంలో తాగునీటి కొరతతో ప్రైవేట్ నీటి ట్యాంకర్లపై ప్రజలు ఆధారపడుతున్నారు. దీంతో ట్యాంకర్ నిర్వాహకులు ఇష్టారాజ్యంగా ధరలు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. గతంలో రూ.500 ఉన్న ఒక కిలోలీటర్ (1 KL) ట్యాంకర్ ధర ప్రస్తుతం రూ.800–1,000 వరకు పెరిగింది. అలాగే 2 కిలోలీటర్ల ట్యాంకర్‌కు రూ.1,500–2,000 వరకు వసూలు చేస్తున్నారు. 6 కిలోలీటర్ల ట్యాంకర్ ధర ఏకంగా రూ.5 వేల వరకు పలుకుతోంది. జీవీఎంసీ పైప్‌లైన్ ద్వారా తాగునీటి సరఫరా సక్రమంగా లేకపోవడంతో ప్రజలు ప్రైవేట్ ట్యాంకర్లను ఆశ్రయించాల్సి వస్తోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నీటి ధరలను నియంత్రించడంతో పాటు సరఫరాను మెరుగుపర్చాలని ప్రజలు అధికారులను కోరుతున్నారు.

ప్రకటన
WhatsApp FacebookX Telegram
ప్రకటన

సంబంధిత వార్తలు

అంధులకు ఆశాకిరణం.. 'బ్లైండ్‌సైట్'తో కొత్త చూపు!

6 నిమిషాల క్రితం 121

‘నేతన్న సేవలో’తో చేనేత కుటుంబాలకు చేయూత

1 గంట క్రితం 452

రాయవరం నుంచి టీడీపీ డోర్ టు డోర్ ప్రచారానికి శ్రీకారం

1 గంట క్రితం 149

సహాయం పేరుతో ఇంటికొచ్చి.. తాళాలు పగులగొట్టి రూ.లక్షల బంగారం చోరీ

2 గంటల క్రితం 785