ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం
వీ10టీవీ5, సెప్టెంబర్ 2026, శనివారం
Advertisement
తాజా వార్తలుఈ-వార్తాపత్రిక
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
హోమ్/జాతీయ వార్తలు/వార్త
జాతీయ వార్తలు

వలకు చిక్కిన ‘భారీ’ అదృష్టం!

మచిలీపట్నం మత్స్యకారుల వలకు చిక్కిన భారీ చేప... కాకినాడ కుంభాభిషేకం రేవుకు తరలింపు... వేలంలో మంచి ధర రావడంతో మత్స్యకారుల హర్షం...

V10TV న్యూస్ డెస్క్ 5 సెప్టెంబర్, 2026 11:20 AMకి 1,184 వీక్షణలు
వలకు చిక్కిన ‘భారీ’ అదృష్టం! — చిత్రం 1
WhatsApp FacebookX Telegram

మచిలీపట్నం, సెప్టెంబరు 5 (ఆంధ్రప్రభ): మచిలీపట్నం మత్స్యకారుల వలకు సముద్రంలో భారీ చేప చిక్కింది. భారీ ఆకారంలో ఉన్న చేపను ఒడ్డుకు తీసుకొచ్చేందుకు మత్స్యకారులు తీవ్రంగా శ్రమించారు. అనంతరం క్రేన్‌ సహాయంతో దానిని వాహనంలోకి ఎక్కించి కాకినాడలోని కుంభాభిషేకం రేవుకు తరలించినట్లు సమాచారం.

అక్కడ నిర్వహించిన బహిరంగ వేలంలో వ్యాపారులు పోటీపడగా చేప రూ.58 వేలకు విక్రయమైనట్లు స్థానికంగా ప్రచారంలో ఉంది. భారీ చేపను చూసేందుకు ప్రజలు ఆసక్తి చూపడంతో ఆ ప్రాంతంలో సందడి నెలకొంది.

కాకినాడ కుంభాభిషేకం రేవు భారీ చేపల వేలానికి పేరొందిన ప్రాంతం. ఈ ఏడాది జనవరి చివర్లోనూ అక్కడ పెద్దఎత్తున భారీ చేపలను బహిరంగ వేలంలో విక్రయించినట్లు వార్తలు వెలువడ్డాయి.

ప్రకటన
WhatsApp FacebookX Telegram
ప్రకటన

సంబంధిత వార్తలు

తమ్ముడి కోసం ప్రయాణం.. మృత్యువుతో ముగింపు!

1 గంట క్రితం 1

భక్తుల సౌకర్యాల పేరుతో అధిక వసూళ్లా?

2 గంటల క్రితం 2,569

ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ లక్ష్యం

2 గంటల క్రితం 3,657

‘దీక్ష’లో కృష్ణాష్టమి సందడి

2 గంటల క్రితం 1,357