ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • వైద్య రంగ వార్తలు
  • క్రీడా వార్తలు
వీ10టీవీ17, ఆగస్టు 2026, సోమవారం
Advertisement
తాజా వార్తలుఈ-వార్తాపత్రిక
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • వైద్య రంగ వార్తలు
  • క్రీడా వార్తలు

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
హోమ్/క్రైమ్ వార్తలు/వార్త
క్రైమ్ వార్తలు

బెజవాడ లాడ్జిలో తమిళనాడు వ్యక్తి హత్య

పూర్ణానందపేటలోని ఓ లాడ్జిలో ఘటన తమిళనాడుకు చెందిన నరేష్‌ను ముగ్గురు వ్యక్తులు హత్య చేసినట్లు ప్రాథమిక సమాచారం ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టిన సత్యనారాయణపురం పోలీసులు

V10TV న్యూస్ డెస్క్ 17 ఆగస్టు, 2026 11:41 AMకి 1,236 వీక్షణలు
బెజవాడ లాడ్జిలో తమిళనాడు వ్యక్తి హత్య — చిత్రం 1
WhatsApp FacebookX Telegram

విజయవాడ క్రైమ్ ఆగస్టు 17 (ఆంధ్రప్రభ): విజయవాడలోని పూర్ణానందపేటలో ఓ లాడ్జిలో తమిళనాడు రాష్ట్రానికి చెందిన వ్యక్తి హత్యకు గురైన ఘటన కలకలం రేపింది. మృతుడిని తమిళనాడుకు చెందిన నరేష్‌గా ప్రాథమికంగా గుర్తించినట్లు సమాచారం.

సత్యనారాయణపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ లాడ్జిలో నరేష్‌పై ముగ్గురు వ్యక్తులు దాడి చేసి దారుణంగా హత్య చేసినట్లు సమాచారం అందింది. ఘటనపై సమాచారం అందుకున్న సత్యనారాయణపురం పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు.

హత్యకు గల కారణాలు, నిందితులు ఎవరు, నరేష్ విజయవాడకు ఎందుకు వచ్చారు, లాడ్జిలో ఏం జరిగిందనే అంశాలపై పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

ప్రకటన
WhatsApp FacebookX Telegram
ప్రకటన

సంబంధిత వార్తలు

డెలివరీ ఛార్జీల పేరుతో ‘హెచ్‌పీ’ ఏజెన్సీ దోపిడీ?

38 నిమిషాల క్రితం 1

బడుగు బలహీన వర్గాలు రాజ్యాధికారం దిశగా పయనించాలి

44 నిమిషాల క్రితం 1

వెలిగొండ టన్నెల్ ప్రమాదంపై మంత్రి నిమ్మల దిగ్భ్రాంతి

1 గంట క్రితం 1,998

పేద విద్యార్థులకు ఉచిత ఆన్‌లైన్ కోచింగ్: ప్రధాని మోదీ

2 గంటల క్రితం 1,987