ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • వైద్య రంగ వార్తలు
  • క్రీడా వార్తలు
వీ10టీవీ7, ఆగస్టు 2026, శుక్రవారం
Advertisement
తాజా వార్తలు
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • వైద్య రంగ వార్తలు
  • క్రీడా వార్తలు

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
హోమ్/రాజకీయ వార్తలు/వార్త
రాజకీయ వార్తలు

ఈస్ట్ టూ వెస్ట్ కనెక్టివిటీతో ఏపీకి కొత్త ఊపు: సీఎం చంద్రబాబు

తూర్పు–పడమర ప్రాంతాలను అనుసంధానించే రోడ్లు, రైలు మార్గాల అభివృద్ధికి ప్రాధాన్యం... విశాఖ ఎకనామిక్ రీజియన్ అభివృద్ధిపై ఉన్నతస్థాయి సమీక్ష... జీసీసీ, ఫిన్‌టెక్, లాజిస్టిక్స్ రంగాల్లో పెట్టుబడుల ఆకర్షణకు చర్యలు...

V10TV న్యూస్ డెస్క్ 6 ఆగస్టు, 2026 12:04 PMకి 51 వీక్షణలు
ఈస్ట్ టూ వెస్ట్ కనెక్టివిటీతో ఏపీకి కొత్త ఊపు: సీఎం చంద్రబాబు — చిత్రం 1
WhatsApp FacebookX Telegram

అమరావతి, ఆగస్టు 6 (వి10 టీవీ): రాష్ట్రంలో ఈస్ట్ టూ వెస్ట్ కనెక్టివిటీని మరింత బలోపేతం చేసి, తూర్పు–పడమర ప్రాంతాల మధ్య రోడ్లు, రైలు మార్గాలను విస్తరించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అధికారులను ఆదేశించారు. విశాఖ ఎకనామిక్ రీజియన్ అభివృద్ధిపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన ఈ మేరకు సూచనలు చేశారు. జీసీసీ, ఫిన్‌టెక్, లాజిస్టిక్స్ వంటి రంగాల్లో పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి మౌలిక వసతుల విస్తరణ కీలకమని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.

ప్రకటన
WhatsApp FacebookX Telegram
ప్రకటన

సంబంధిత వార్తలు

అంధులకు ఆశాకిరణం.. 'బ్లైండ్‌సైట్'తో కొత్త చూపు!

2 నిమిషాల క్రితం 0

‘నేతన్న సేవలో’తో చేనేత కుటుంబాలకు చేయూత

1 గంట క్రితం 452

రాయవరం నుంచి టీడీపీ డోర్ టు డోర్ ప్రచారానికి శ్రీకారం

1 గంట క్రితం 149

సహాయం పేరుతో ఇంటికొచ్చి.. తాళాలు పగులగొట్టి రూ.లక్షల బంగారం చోరీ

1 గంట క్రితం 785