ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • వైద్య రంగ వార్తలు
  • క్రీడా వార్తలు
వీ10టీవీ11, ఆగస్టు 2026, మంగళవారం
Advertisement
తాజా వార్తలు
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • వైద్య రంగ వార్తలు
  • క్రీడా వార్తలు

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
హోమ్/క్రైమ్ వార్తలు/వార్త
క్రైమ్ వార్తలు

గురుకుల బాలికలపై అఘాయిత్యం.. ఇద్దరు కటకటాల్లోకి

పెడన మండలంలో ఇద్దరు విద్యార్థినులపై అఘాయిత్యం... ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు... కోర్టులో హాజరుపరచగా రిమాండ్‌కు తరలింపు...

V10TV న్యూస్ డెస్క్ 11 ఆగస్టు, 2026 3:31 PMకి 90 వీక్షణలు
గురుకుల బాలికలపై అఘాయిత్యం.. ఇద్దరు కటకటాల్లోకి — చిత్రం 1
WhatsApp FacebookX Telegram

కృష్ణా జిల్లా: పెడన మండలంలోని ఓ గురుకుల పాఠశాలకు చెందిన ఇద్దరు విద్యార్థినులపై అత్యాచారం జరిగిన కేసులో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. మచిలీపట్నం రుద్రవరం టిడ్కో హౌసింగ్ వద్ద ఘటన జరిగినట్లు పోలీసులు వెల్లడించారు.

బాలికలను ఆటోలో తీసుకెళ్లి అఘాయిత్యానికి పాల్పడినట్లు వచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచగా న్యాయస్థానం రిమాండ్ విధించినట్లు పోలీసులు వెల్లడించారు.

ప్రకటన
WhatsApp FacebookX Telegram
ప్రకటన

సంబంధిత వార్తలు

మాలల హక్కుల కోసం మహా పోరు

7 నిమిషాల క్రితం 1

గర్భిణీల గుండెకు ‘సుజనా’ భరోసా

10 నిమిషాల క్రితం 1

వెల్లంపల్లిపై విమర్శలు చేస్తే ఖబడ్దార్!

55 నిమిషాల క్రితం 1

‘ఎస్‌ఐఆర్‌’లో 73 లక్షల ఓట్లు గల్లంతయ్యే అవకాశం!

1 గంట క్రితం 65