ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం
వీ10టీవీ8, సెప్టెంబర్ 2026, మంగళవారం
Advertisement
తాజా వార్తలుఈ-వార్తాపత్రిక
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
హోమ్/రాజకీయ వార్తలు/వార్త
రాజకీయ వార్తలు

దుర్గమ్మ ట్రస్ట్ బోర్డులో సుస్మితకు ఆహ్వానం

విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గమ్మ ఆలయ ట్రస్ట్ బోర్డుకు ప్రత్యేక ఆహ్వానితురాలిగా నియామకం... దేవాదాయ శాఖ కార్యదర్శి కన్నబాబు ఉత్తర్వులు జారీ... ఆలయ అభివృద్ధి, భక్తులకు మెరుగైన సౌకర్యాలపై సలహాలు అందించనున్న సుస్మిత...

V10TV న్యూస్ డెస్క్ 8 సెప్టెంబర్, 2026 2:33 PMకి 0 వీక్షణలు
దుర్గమ్మ ట్రస్ట్ బోర్డులో సుస్మితకు ఆహ్వానం — చిత్రం 1
WhatsApp FacebookX Telegram

విజయవాడ, సెప్టెంబరు 8: విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం ట్రస్ట్ బోర్డుకు సినీ నటుడు చిరంజీవి కుమార్తె సుస్మిత కొణిదెలను ప్రత్యేక ఆహ్వానితురాలిగా నియమించారు.

ఈ మేరకు దేవాదాయ శాఖ కార్యదర్శి కన్నబాబు ఉత్తర్వులు జారీ చేసినట్లు సమాచారం. ఆలయ అభివృద్ధితో పాటు భక్తులకు మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించడం, ప్రత్యేక ఉత్సవాల నిర్వహణ తదితర అంశాలపై ఆమె సూచనలు, సలహాలు అందించనున్నట్లు పేర్కొన్నారు.

సుస్మిత నియామకంతో దుర్గమ్మ ఆలయ ట్రస్ట్ బోర్డులో ఆమె ప్రత్యేక ఆహ్వానితురాలిగా సేవలు అందించనున్నారు.

ప్రకటన
WhatsApp FacebookX Telegram
ప్రకటన

సంబంధిత వార్తలు

సైనికుడి గౌరవం ఎక్కడ..? జగన్‌ను నిలదీసిన టీడీపీ

10 నిమిషాల క్రితం 2

కెమెరా నుంచి కెరీర్ దాకా.. కంటెంట్ ల్యాబ్

30 నిమిషాల క్రితం 0

ఎంఎస్‌ఎంఈ పేరుతో భారీ వసూళ్ల ఆరోపణలు

1 గంట క్రితం 1

మెగా డీఎస్సీపై దుష్ప్రచారం తగదు

2 గంటల క్రితం 1