ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • వైద్య రంగ వార్తలు
  • క్రీడా వార్తలు
వీ10టీవీ24, ఆగస్టు 2026, సోమవారం
Advertisement
తాజా వార్తలుఈ-వార్తాపత్రిక
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • వైద్య రంగ వార్తలు
  • క్రీడా వార్తలు

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
హోమ్/రాజకీయ వార్తలు/వార్త
రాజకీయ వార్తలు

విజయవాడ నుంచి ఢిల్లీకి ఉపరాష్ట్రపతి

ఏలూరు జిల్లా పర్యటన ముగించుకుని గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న సి.పి. రాధాకృష్ణన్... ఉపరాష్ట్రపతికి వీడ్కోలు పలికిన మంత్రి నారా లోకేష్, ప్రజాప్రతినిధులు... ప్రత్యేక విమానంలో ఢిల్లీకి బయలుదేరిన ఉపరాష్ట్రపతి...

V10TV న్యూస్ డెస్క్ 24 ఆగస్టు, 2026 5:59 PMకి 1,323 వీక్షణలు
విజయవాడ నుంచి ఢిల్లీకి ఉపరాష్ట్రపతి — చిత్రం 1
WhatsApp FacebookX Telegram

గన్నవరం, ఆగస్టు 24: ఏలూరు జిల్లా పర్యటన ముగించుకున్న భారత ఉపరాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ సోమవారం విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఢిల్లీకి బయలుదేరారు. గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న ఉపరాష్ట్రపతికి రాష్ట్ర మంత్రి నారా లోకేష్‌తో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు వీడ్కోలు పలికారు.

ఏలూరు జిల్లా పర్యటనలో భాగంగా వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్న ఉపరాష్ట్రపతి అనంతరం గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రి నారా లోకేష్ ఆయనకు వీడ్కోలు పలికారు.

విమానాశ్రయంలో అధికారులు, ప్రజాప్రతినిధులు ఉపరాష్ట్రపతిని మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం సి.పి. రాధాకృష్ణన్ ప్రత్యేక విమానంలో ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. ఉపరాష్ట్రపతి రాకపోకల నేపథ్యంలో విమానాశ్రయం పరిసరాల్లో పోలీసులు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేపట్టారు.

ప్రకటన
WhatsApp FacebookX Telegram
ప్రకటన

సంబంధిత వార్తలు

ఆపదలో అండగా CMRF.. అర్హులందరికీ భరోసా

44 నిమిషాల క్రితం 1

విదేశీ టూర్‌పై పొలిటికల్ ఫైట్!

1 గంట క్రితం 2,124

కృష్ణా జలాలపై ఏపీ–తెలంగాణ పట్టు!

1 గంట క్రితం 2,659

రామగుండంలో ఎన్ఐఏ సోదాలు.. యువకుడి ఇంట్లో తనిఖీలు

1 గంట క్రితం 2,366