ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • వైద్య రంగ వార్తలు
  • క్రీడా వార్తలు
వీ10టీవీ8, ఆగస్టు 2026, శనివారం
Advertisement
తాజా వార్తలు
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • వైద్య రంగ వార్తలు
  • క్రీడా వార్తలు

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
హోమ్/రాజకీయ వార్తలు/వార్త
రాజకీయ వార్తలు

అదే జరిగితే తెలంగాణలో జనసేన ఒంటరి పోటీ: శంకర్ గౌడ్

బీజేపీతో పొత్తు విషయంలో కీలక వ్యాఖ్యలు చేసిన జనసేన రాష్ట్ర ఇన్‌ఛార్జ్ శంకర్ గౌడ్. పొత్తుల అంశాన్ని పవన్ కల్యాణ్, బీజేపీ జాతీయ నాయకత్వం నిర్ణయిస్తుందని స్పష్టం. బీజేపీతో పొత్తు కుదరకపోతే తెలంగాణలో జనసేన ఒంటరిగా పోటీ చేస్తుందని వెల్లడి.

V10TV న్యూస్ డెస్క్ 8 ఆగస్టు, 2026 5:57 PMకి 1 వీక్షణలు
అదే జరిగితే తెలంగాణలో జనసేన ఒంటరి పోటీ: శంకర్ గౌడ్ — చిత్రం 1
WhatsApp FacebookX Telegram

హైదరాబాద్: తెలంగాణలో రాబోయే ఎన్నికల్లో జనసేన పోటీపై ఆ పార్టీ రాష్ట్ర ఇన్‌ఛార్జ్ శంకర్ గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీ రాష్ట్ర చీఫ్ రామచందర్ రావు చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ, పొత్తుల అంశంపై తుది నిర్ణయం జనసేన అధినేత పవన్ కల్యాణ్, బీజేపీ జాతీయ నాయకత్వం స్థాయిలో ఉంటుందని తెలిపారు. రాష్ట్ర స్థాయి నేతల పరిధిలో పొత్తుల నిర్ణయం ఉండదని పేర్కొన్నారు. బీజేపీతో పొత్తు కుదరకపోతే తెలంగాణలో జనసేన ఒంటరిగానే ఎన్నికల బరిలోకి దిగుతుందని చెప్పారు. రాష్ట్రంలో జనసేనకు ఆదరణ పెరుగుతోందని శంకర్ గౌడ్ పేర్కొన్నారు.

ప్రకటన
WhatsApp FacebookX Telegram
ప్రకటన

సంబంధిత వార్తలు

దేశంలో అవినీతి రాజ్యమేలుతోంది: సీపీఐ నారాయణ

2 గంటల క్రితం 1

కేసీఆర్ చేసినన్ని యాగాలు ఎవరూ చేయలేరు: కేటీఆర్

2 గంటల క్రితం 1

గుడివాడ గడపల్లో ‘ఇంటింటికి టీడీపీ’

2 గంటల క్రితం 189

పాల ధర పెంపుపై భగ్గుమన్న సీపీఎం

4 గంటల క్రితం 147