ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • వైద్య రంగ వార్తలు
  • క్రీడా వార్తలు
వీ10టీవీ5, ఆగస్టు 2026, బుధవారం
Advertisement
తాజా వార్తలు
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • వైద్య రంగ వార్తలు
  • క్రీడా వార్తలు

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
హోమ్/రాజకీయ వార్తలు/వార్త
రాజకీయ వార్తలు

హైసీ జగన్‌కు మంత్రి సుభాష్ స్ట్రాంగ్ కౌంటర్

మాజీ సీఎం జగన్ దేవరుపల్లి పర్యటనపై మంత్రి కొలుసు పార్థసారథి ఘాటు విమర్శలు... అధికారంలో ఉన్నప్పుడే చాంపియన్‌లా మాట్లాడాల్సిందని వ్యాఖ్య... గతంలో చేసిన హామీలు, ప్రస్తుతం చేస్తున్న ఆరోపణలపై ప్రశ్నల వర్షం...

V10TV న్యూస్ డెస్క్ 5 ఆగస్టు, 2026 5:46 PMకి 254 వీక్షణలు
హైసీ జగన్‌కు మంత్రి సుభాష్ స్ట్రాంగ్ కౌంటర్ — చిత్రం 1
WhatsApp FacebookX Telegram

అమరావతి, ఆగస్టు 5 (వి10టీవీ): మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి దేవరుపల్లి పర్యటనలో చేసిన వ్యాఖ్యలపై మంత్రి కొలుసు పార్థసారథి తీవ్రంగా స్పందించారు. హోదాలో ఉన్నప్పుడు రైతుల సమస్యలపై చాంపియన్‌లా వ్యవహరించాల్సిందని, ఇప్పుడు ప్రతిపక్షంలో ఉండి ఆరోపణలు చేయడం సరికాదని అన్నారు.

గతంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే 12.9 మిలియన్ కిలోల పొగాకు కొనుగోలు చేస్తామని చెప్పి, ఆ హామీని నిలబెట్టుకోలేదని విమర్శించారు. అధికారంలో ఉన్న సమయంలో కేవలం 25 మిలియన్ కిలోల పొగాకు మాత్రమే కొనుగోలు చేసి రైతులకు తగిన స్థాయిలో మద్దతు అందించలేదని ఆరోపించారు.

రైతుల సంక్షేమంపై మాట్లాడే ముందు గత పాలనలో చేసిన పనులను ప్రజలకు వివరించాలని, ప్రస్తుతం చేస్తున్న విమర్శలకు ప్రజలే సరైన తీర్పు చెబుతారని మంత్రి పార్థసారథి వ్యాఖ్యానించారు.

ప్రకటన
WhatsApp FacebookX Telegram
ప్రకటన

సంబంధిత వార్తలు

ముఖ్యమంత్రితో బొండా ఉమా వన్-టు-వన్ భేటీ.. విజయవాడ అభివృద్ధిపై కీలక చర్చ

1 గంట క్రితం 123

ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ప్రజా దర్బార్.. ఎన్డీయే కార్యాలయానికి వెల్లువలా ప్రజలు..

2 గంటల క్రితం 158

ఒక్కో మనిషిపై రూ.2 లక్షల అప్పు..!

2 గంటల క్రితం
252

ఇకపై అత్యవసర సేవలకు ఒకే నంబర్ – 112

2 గంటల క్రితం 59