ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం
వీ10టీవీ7, సెప్టెంబర్ 2026, సోమవారం
Advertisement
తాజా వార్తలుఈ-వార్తాపత్రిక
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
హోమ్/జాతీయ వార్తలు/వార్త
జాతీయ వార్తలు

ముస్తాబాద్‌లో పీడీఎస్ బియ్యం అక్రమ నిల్వలపై మెరుపుదాడి

22 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం గుర్తింపు... గుట్టుచప్పుడు కాకుండా నిల్వ చేసి తరలిస్తున్నట్లు అధికారుల గుర్తింపు... నిర్వాహకులపై కేసు నమోదు చేసిన పౌరసరఫరాల శాఖ...

V10TV న్యూస్ డెస్క్ 7 సెప్టెంబర్, 2026 5:07 PMకి 3,579 వీక్షణలు
ముస్తాబాద్‌లో పీడీఎస్ బియ్యం అక్రమ నిల్వలపై మెరుపుదాడి — చిత్రం 1
WhatsApp FacebookX Telegram

గన్నవరం, సెప్టెంబరు 7: కృష్ణాజిల్లా గన్నవరం మండలం ముస్తాబాద్‌లో పీడీఎస్ బియ్యం అక్రమ నిల్వలపై పౌరసరఫరాల శాఖ అధికారులు మెరుపుదాడి నిర్వహించారు. పేదలకు పంపిణీ చేయాల్సిన బియ్యాన్ని అక్రమంగా నిల్వ చేసి తరలిస్తున్నారన్న సమాచారంతో అధికారులు తనిఖీలు చేపట్టారు.

గన్నవరం డీఎస్ఓ ఆధ్వర్యంలో నిర్వహించిన సోదాల్లో సుమారు 22 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం గుర్తించినట్లు అధికారులు తెలిపారు. అక్రమ నిల్వల వ్యవహారానికి సంబంధించి నిర్వాహకులపై కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.

పీడీఎస్ బియ్యాన్ని ఎక్కడి నుంచి సేకరించారు, ఎక్కడికి తరలించేందుకు సిద్ధం చేశారు, ఈ వ్యవహారం వెనుక మరెవరైనా ఉన్నారా అనే కోణాల్లో అధికారులు విచారణ కొనసాగిస్తున్నట్లు సమాచారం.

ప్రకటన
WhatsApp FacebookX Telegram
ప్రకటన

సంబంధిత వార్తలు

చిల్లె రాజ్‌కుమార్ సేవలు మరువలేనివి

2 నిమిషాల క్రితం 1,145

వదిన హత్య కేసులో నిందితుడికి జీవిత ఖైదు

13 నిమిషాల క్రితం 1,912

స్వర్ణ భారత్ ట్రస్ట్ సేవలు ప్రశంసనీయం

30 నిమిషాల క్రితం 1,259

విజయవాడ నడిబొడ్డున కాలువ పూడ్చివేతపై వివాదం

53 నిమిషాల క్రితం 3,215