ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • వైద్య రంగ వార్తలు
  • క్రీడా వార్తలు
వీ10టీవీ7, ఆగస్టు 2026, శుక్రవారం
Advertisement
తాజా వార్తలు
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • వైద్య రంగ వార్తలు
  • క్రీడా వార్తలు

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
హోమ్/రాజకీయ వార్తలు/వార్త
రాజకీయ వార్తలు

అంబేడ్కర్‌కు సముచిత గౌరవం కల్పించాలి: మంత్రి అడ్లూరి లక్ష్మణ్

కర్నిస్ నోటీసులపై డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ చిత్రపటాన్ని ముద్రించాలని విజ్ఞప్తి... అంబేడ్కర్‌కు దేశవ్యాప్తంగా సమాన గౌరవం దక్కేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి సూచన... సీఎం, కేబినెట్ ఈ అంశంపై సానుకూల నిర్ణయం తీసుకోవాలని కోరిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్...

V10TV న్యూస్ డెస్క్ 7 ఆగస్టు, 2026 1:57 PMకి 241 వీక్షణలు
అంబేడ్కర్‌కు సముచిత గౌరవం కల్పించాలి: మంత్రి అడ్లూరి లక్ష్మణ్ — చిత్రం 1
WhatsApp FacebookX Telegram

డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్‌కు సముచిత గౌరవం కల్పించే దిశగా కర్నిస్ నోటీసులపై ఆయన చిత్రపటాన్ని ముద్రించాలని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కోరారు. రాజ్యాంగ నిర్మాతగా దేశానికి విశిష్ట సేవలు అందించిన అంబేడ్కర్‌కు ప్రభుత్వం అన్ని స్థాయిల్లో తగిన గుర్తింపు ఇవ్వాలని ఆయన అన్నారు. ఈ అంశాన్ని ముఖ్యమంత్రి, కేబినెట్ దృష్టికి తీసుకెళ్లి చర్చించి నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అంబేడ్కర్ ఆశయాలను భావితరాలకు చేరవేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ పేర్కొన్నారు...

ప్రకటన
WhatsApp FacebookX Telegram
ప్రకటన

సంబంధిత వార్తలు

అమరావతి ప్రాజెక్టులపై వైసీపీ విమర్శలు.. కన్సల్టెన్సీ ఫీజులపై ప్రశ్నల వర్షం

20 నిమిషాల క్రితం 0

విజయవాడలో ఉద్రిక్తత.. వైసీపీ దీక్షల వద్ద హైటెన్షన్

29 నిమిషాల క్రితం 1

ప్రధానిని కలిసిన ఏపీ నూతన రాజ్యసభ సభ్యులు

37 నిమిషాల క్రితం
147

దసరా ఏర్పాట్లపై మంత్రి ఆనం సమీక్ష.. భక్తులకు మెరుగైన సౌకర్యాలే లక్ష్యం

43 నిమిషాల క్రితం 186