ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • వైద్య రంగ వార్తలు
  • క్రీడా వార్తలు
వీ10టీవీ7, ఆగస్టు 2026, శుక్రవారం
Advertisement
తాజా వార్తలు
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • వైద్య రంగ వార్తలు
  • క్రీడా వార్తలు

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
హోమ్/జాతీయ వార్తలు/వార్త
జాతీయ వార్తలు

విద్యార్థులతో వెళ్తున్న బస్సు బోల్తా.. అప్రమత్తమైన స్థానికులు

ఇబ్రహీంపట్నం మండలం జూపూడి సమీపంలో ఘటన. బస్సులో చిక్కుకున్న విద్యార్థులను బయటకు తీసిన స్థానికులు. ప్రమాదంలో పలువురికి స్వల్ప గాయాలు.. చికిత్సకు తరలింపు.

V10TV న్యూస్ డెస్క్ 7 ఆగస్టు, 2026 5:00 PMకి 252 వీక్షణలు
విద్యార్థులతో వెళ్తున్న బస్సు బోల్తా.. అప్రమత్తమైన స్థానికులు — చిత్రం 1
WhatsApp FacebookX Telegram

V10 TV | ఎన్టీఆర్ జిల్లా:

ఇబ్రహీంపట్నం మండలం జూపూడి గ్రామం సమీపంలో శుక్రవారం విద్యార్థులతో వెళ్తున్న ఓ బస్సు అదుపుతప్పి బోల్తాపడింది. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు అప్రమత్తమై సహాయక చర్యలు చేపట్టి బస్సులో చిక్కుకున్న విద్యార్థులను సురక్షితంగా బయటకు తీశారు.

ఈ ప్రమాదంలో పలువురు విద్యార్థులకు స్వల్ప గాయాలు అయినట్లు సమాచారం. గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షించారు.

ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. విద్యార్థులందరూ సురక్షితంగా బయటపడటంతో తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు.

ప్రకటన
WhatsApp FacebookX Telegram
ప్రకటన

సంబంధిత వార్తలు

మగ్గంపై చంద్రబాబు చిత్రపటం.. చేనేత దంపతుల అరుదైన కానుక

5 నిమిషాల క్రితం 1

డీఎస్సీ నియామకాలపై సీబీఐ విచారణ జరపాలి: అన్నవరపు ఎలిజబెత్ రాణి

11 నిమిషాల క్రితం 1

శ్రావణ మాసంలోనే దుర్గగుడిలో నూతన ప్రసాద భవనాల ప్రారంభం

29 నిమిషాల క్రితం
1

వీఎంసీ మొబైల్ కోర్టు తనిఖీలు.. 23 మందికి జరిమానా

34 నిమిషాల క్రితం 2