ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • వైద్య రంగ వార్తలు
  • క్రీడా వార్తలు
వీ10టీవీ5, ఆగస్టు 2026, బుధవారం
Advertisement
తాజా వార్తలు
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • వైద్య రంగ వార్తలు
  • క్రీడా వార్తలు

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
హోమ్/రాజకీయ వార్తలు/వార్త
రాజకీయ వార్తలు

జగన్ పర్యటనకు జనసంద్రం.. దేవరపల్లిలో వైసీపీ శ్రేణుల భారీ స్వాగతం

తూర్పు గోదావరి జిల్లా దేవరపల్లిలో మాజీ సీఎం జగన్‌కు ఘన స్వాగతం యువత, విద్యార్థులు, పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్న ర్యాలీ పర్యటనతో జిల్లా రాజకీయాల్లో మళ్లీ వేడెక్కిన చర్చలు

V10TV న్యూస్ డెస్క్ 5 ఆగస్టు, 2026 1:47 PMకి 1,267 వీక్షణలు
జగన్ పర్యటనకు జనసంద్రం.. దేవరపల్లిలో వైసీపీ శ్రేణుల భారీ స్వాగతం — చిత్రం 1
WhatsApp FacebookX Telegram

దేవరపల్లి, ఆగస్టు 5 (వి10టివి): తూర్పు గోదావరి జిల్లా దేవరపల్లిలో మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి పర్యటనకు భారీ స్పందన లభించింది. పెద్ద సంఖ్యలో పార్టీ శ్రేణులు, అభిమానులు, యువత, విద్యార్థులు తరలివచ్చి ఆయనకు ఘన స్వాగతం పలికారు. దారి పొడవునా నినాదాలతో హోరెత్తించిన కార్యకర్తలు జగన్‌కు సంఘీభావం ప్రకటించారు. ఈ పర్యటన జిల్లాలో రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారగా, పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపిందని నాయకులు పేర్కొన్నారు.

ప్రకటన
WhatsApp FacebookX Telegram
ప్రకటన

సంబంధిత వార్తలు

క్రాప్ హాలిడే ప్రకటించిన కోనసీమ రైతులు

4 నిమిషాల క్రితం 485

విధ్వంసం గొడ్డలి పార్టీ బ్రాండ్... అభివృద్ధి కూటమి బ్రాండ్: ఎమ్మెల్యే వెనిగండ్ల రాము

25 నిమిషాల క్రితం 1,582

సురక్షిత సమాజ నిర్మాణంలో 'ఏపీ అస్త్రం' కీలక పాత్ర: డీసీపీ షిరీన్ బేగం

2 గంటల క్రితం 1,261

'ఏపీ అస్త్రం' యాప్‌ను ప్రతి ఒక్కరూ వినియోగించాలి: ట్రాఫిక్ సీఐ రవికుమార్

2 గంటల క్రితం 1,123