ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం
వీ10టీవీ6, సెప్టెంబర్ 2026, ఆదివారం
Advertisement
తాజా వార్తలుఈ-వార్తాపత్రిక
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
హోమ్/జాతీయ వార్తలు/వార్త
జాతీయ వార్తలు

దుర్గమ్మకు రూ.5 లక్షల స్వర్ణ కానుక

విజయవాడ భక్తుడి కుటుంబం సమర్పణ... రూ.5 లక్షల విలువైన 32 గ్రాముల బంగారు లక్ష్మీతాడు... అమ్మవారిపై భక్తితో కానుక అందజేత...

V10TV న్యూస్ డెస్క్ 5 సెప్టెంబర్, 2026 4:05 PMకి 1,965 వీక్షణలు
దుర్గమ్మకు రూ.5 లక్షల స్వర్ణ కానుక — చిత్రం 1
WhatsApp FacebookX Telegram

విజయవాడ, సెప్టెంబరు 5 (ఆంధ్రప్రభ): విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న కనకదుర్గమ్మకు ఓ భక్తుడి కుటుంబం బంగారు హారాన్ని కానుకగా సమర్పించింది.

పాలకొల్లు మండలం భాగ్యేశ్వరం గ్రామానికి చెందిన వెంకట త్రిమూర్తి సత్యనారాయణ కుటుంబ సభ్యులు అమ్మవారిపై భక్తితో సుమారు రూ.5 లక్షల విలువైన 32 గ్రాముల బరువున్న బంగారు లక్ష్మీతాడును సమర్పించారు.

ఈ బంగారు ఆభరణంలో తెలుసు, ఎరుపు, పచ్చ రాళ్లు పొదిగి ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. ఆలయ అధికారులకు ఆభరణాన్ని అందజేసిన భక్తులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ప్రకటన
WhatsApp FacebookX Telegram
ప్రకటన

సంబంధిత వార్తలు

పశ్చిమలో వైసీపీ జెండా ఎగరడమే లక్ష్యం

3 గంటల క్రితం 1,855

సమాజ నిర్మాణానికి ఉపాధ్యాయులే పునాది

4 గంటల క్రితం 1,984

బౌద్ధ సంప్రదాయంలో సామాజిక చైతన్య మంగళ పరిణయం

4 గంటల క్రితం 2,853

ప్రాణభయం ఉందన్నా స్పందించలేదా..?

4 గంటల క్రితం 2,712