ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం
వీ10టీవీ9, సెప్టెంబర్ 2026, బుధవారం
Advertisement
తాజా వార్తలుఈ-వార్తాపత్రిక
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
హోమ్/జాతీయ వార్తలు/వార్త
జాతీయ వార్తలు

“శ్రీవారి భక్తులకు బీమా భరోసా”.

తిరుమల శ్రీవారి భక్తులకు గ్రూప్ ఇన్సూరెన్స్ సదుపాయం... ఎస్‌ఎస్‌డీ, రూ.300 టోకెన్లతో సంబంధం లేకుండా భక్తులకు బీమా వర్తింపు... ప్రమాదవశాత్తు మరణిస్తే రూ.3 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు పరిహారం...

V10TV న్యూస్ డెస్క్ 9 సెప్టెంబర్, 2026 4:23 PMకి 2,789 వీక్షణలు
“శ్రీవారి భక్తులకు బీమా భరోసా”. — చిత్రం 1
WhatsApp FacebookX Telegram

తిరుమల: శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తుల భద్రతకు ప్రాధాన్యం ఇస్తూ టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. భక్తుల కోసం ఎల్‌ఐసీలో గ్రూప్ ఇన్సూరెన్స్ విధానాన్ని అమల్లోకి తీసుకురానున్నట్లు సమాచారం.

ఎస్‌ఎస్‌డీ టోకెన్లు, రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లతో సంబంధం లేకుండా శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులందరికీ ఈ బీమా వర్తించేలా నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడైంది.

ప్రమాదవశాత్తు మరణించిన భక్తుల కుటుంబాలకు రూ.3 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు, సాధారణ మరణానికి రూ.2 లక్షల బీమా పరిహారం అందించేలా ప్రతిపాదించినట్లు సమాచారం. భక్తుల భద్రతకు మరింత భరోసా కల్పించే దిశగా ఈ నిర్ణయం ప్రాధాన్యం సంతరించుకుంది.

ప్రకటన
WhatsApp FacebookX Telegram
ప్రకటన

సంబంధిత వార్తలు

“కాలేజీ విద్యార్థులకు పోలీసుల భద్రతా పాఠాలు”

39 నిమిషాల క్రితం 1,151

ఈ-కేవైసీకీ లంచమేనా?

48 నిమిషాల క్రితం 2,124

మద్యం, ఇసుక దందాలకు చెక్

1 గంట క్రితం 3,255

సామాన్యుడిపై ధరల భారం

2 గంటల క్రితం 2,148