ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం
వీ10టీవీ8, సెప్టెంబర్ 2026, మంగళవారం
Advertisement
తాజా వార్తలుఈ-వార్తాపత్రిక
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
హోమ్/రాజకీయ వార్తలు/వార్త
రాజకీయ వార్తలు

స్థానిక ఎన్నికల సమన్వయ కమిటీలో రత్నం నాగేశ్వరరావుకు స్థానం

మచిలీపట్నం పార్లమెంట్‌ – గన్నవరం నియోజకవర్గం తరఫున అవకాశం... విజయవాడ రూరల్‌లో జనసేన శ్రేణుల ఘన సత్కారం... పార్టీ బలోపేతం, స్థానిక ఎన్నికల్లో విజయమే లక్ష్యమని పిలుపు...

V10TV న్యూస్ డెస్క్ 8 సెప్టెంబర్, 2026 10:52 AMకి 2,479 వీక్షణలు
స్థానిక ఎన్నికల సమన్వయ కమిటీలో రత్నం నాగేశ్వరరావుకు స్థానం — చిత్రం 1
WhatsApp FacebookX Telegram

విజయవాడ రూరల్, సెప్టెంబరు 8: రానున్న స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు జనసేన పార్టీ ఏర్పాటు చేసిన సమన్వయ సపోర్టింగ్ కమిటీలో మచిలీపట్నం పార్లమెంట్‌ పరిధిలోని గన్నవరం నియోజకవర్గం తరఫున పార్టీ సీనియర్ నాయకుడు రత్నం నాగేశ్వరరావుకు స్థానం దక్కింది.

ఈ సందర్భంగా విజయవాడ రూరల్ మండల పరిధిలో జనసేన నాయకులు, కార్యకర్తలు ఆయనను శాలువాతో ఘనంగా సత్కరించి అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో జనసైనికులు, వీరమహిళలు, పార్టీ అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ విజయానికి ప్రతి ఒక్కరూ సమన్వయంతో పనిచేయాలని, గ్రామస్థాయి నుంచి పార్టీ నిర్మాణాన్ని మరింత బలోపేతం చేయాలని విజయవాడ రూరల్ మండల అధ్యక్షుడు పొదిలి దుర్గారావు పిలుపునిచ్చారు. ఐక్యతతో ముందుకు సాగితే గన్నవరం నియోజకవర్గంలో జనసేనకు మరింత బలం చేకూరుతుందని ఆయన పేర్కొన్నారు.

ప్రకటన
WhatsApp FacebookX Telegram
ప్రకటన

సంబంధిత వార్తలు

బౌద్ధ సంప్రదాయంలో సామాజిక చైతన్య వివాహం

19 నిమిషాల క్రితం 0

ప్రశాంతంగా.. పర్యావరణహితంగా గణేష్ ఉత్సవాలు

32 నిమిషాల క్రితం 1

డీజేల మోతకు పోలీసుల చెక్

1 గంట క్రితం 1

ఘాట్‌ రోడ్డులో ఘోర ప్రమాదం.. ఇద్దరు సజీవ దహనం?

1 గంట క్రితం 1,148