ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • వైద్య రంగ వార్తలు
  • క్రీడా వార్తలు
వీ10టీవీ5, ఆగస్టు 2026, బుధవారం
Advertisement
తాజా వార్తలు
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • వైద్య రంగ వార్తలు
  • క్రీడా వార్తలు

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
హోమ్/జాతీయ వార్తలు/వార్త
జాతీయ వార్తలు

విద్యార్థులతో మసాజ్.. టీచర్ సస్పెండ్

ట్రైనీ మహిళా టీచర్‌పై చర్యలు తీసుకున్న విద్యాశాఖ క్లాస్‌రూమ్‌లో విద్యార్థులతో మసాజ్ చేయించిన వీడియో వైరల్ ఘటనపై విచారణకు ఆదేశాలు.. బాధ్యులపై కఠిన చర్యలు

V10TV న్యూస్ డెస్క్ 5 ఆగస్టు, 2026 4:55 PMకి 92 వీక్షణలు
విద్యార్థులతో మసాజ్.. టీచర్ సస్పెండ్ — చిత్రం 1
WhatsApp FacebookX Telegram

విజయవాడ, ఆగస్టు 5 (వి10టీవీ): విద్యార్థులతో తనకు మసాజ్ చేయించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఓ ట్రైనీ మహిళా టీచర్‌ను విద్యాశాఖ అధికారులు సస్పెండ్ చేశారు. ఈ ఘటన ఏపీలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో చోటుచేసుకున్నట్లు సమాచారం.

వైరల్ అయిన వీడియోలో తరగతి గదిలో కుర్చీలో కూర్చున్న టీచర్‌కు విద్యార్థినులు తలకు, భుజాలకు మసాజ్ చేస్తున్న దృశ్యాలు కనిపించాయి. ఈ వీడియోపై తీవ్ర విమర్శలు రావడంతో విద్యాశాఖ అధికారులు వెంటనే స్పందించి ప్రాథమిక విచారణ చేపట్టారు.

విద్యార్థులను వ్యక్తిగత పనులకు వినియోగించడం తీవ్ర నిర్లక్ష్యంగా భావించిన అధికారులు సదరు టీచర్‌ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఘటనపై పూర్తి స్థాయి విచారణ అనంతరం తదుపరి చర్యలు తీసుకుంటామని విద్యాశాఖ వెల్లడించింది.

ప్రకటన
WhatsApp FacebookX Telegram
ప్రకటన

సంబంధిత వార్తలు

ముఖ్యమంత్రితో బొండా ఉమా వన్-టు-వన్ భేటీ.. విజయవాడ అభివృద్ధిపై కీలక చర్చ

49 నిమిషాల క్రితం 123

హైసీ జగన్‌కు మంత్రి సుభాష్ స్ట్రాంగ్ కౌంటర్

53 నిమిషాల క్రితం 254

ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ప్రజా దర్బార్.. ఎన్డీయే కార్యాలయానికి వెల్లువలా ప్రజలు..

1 గంట క్రితం 158

ఒక్కో మనిషిపై రూ.2 లక్షల అప్పు..!

1 గంట క్రితం 252