ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • వైద్య రంగ వార్తలు
  • క్రీడా వార్తలు
వీ10టీవీ14, ఆగస్టు 2026, శుక్రవారం
Advertisement
తాజా వార్తలుఈ-వార్తాపత్రిక
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • వైద్య రంగ వార్తలు
  • క్రీడా వార్తలు

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
హోమ్/రాజకీయ వార్తలు/వార్త
రాజకీయ వార్తలు

టీటీడీకి కోడెల కుటుంబం రూ.20 లక్షల విరాళం

శ్రీ బాలాజీ ఆరోగ్య వరప్రసాదిని పథకానికి ఆర్థిక సాయం... కోడెల గౌతం రూ.10 లక్షలు.. కోడెల జేయాదిత్య రూ.10 లక్షల విరాళం... మాజీ స్పీకర్ డా. కోడెల శివప్రసాద్ ఆశయాలకు అనుగుణంగా సేవా కార్యక్రమానికి చేయూత...

V10TV న్యూస్ డెస్క్ 14 ఆగస్టు, 2026 12:42 PMకి 1,056 వీక్షణలు
టీటీడీకి కోడెల కుటుంబం రూ.20 లక్షల విరాళం — చిత్రం 1
WhatsApp FacebookX Telegram

వీ10టీవీ తిరుమల, ఆగస్టు 14: పేదలకు వైద్య సేవలు అందిస్తున్న టీటీడీ శ్రీ బాలాజీ ఆరోగ్య వరప్రసాదిని పథకానికి నవ్యాంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ డా. కోడెల శివప్రసాద్ కుటుంబం తరఫున రూ.20 లక్షల విరాళం అందించారు.

డా. కోడెల శివప్రసాద్ ఆశయాలకు అనుగుణంగా ఆయన మనవళ్లు కోడెల గౌతం రూ.10 లక్షలు, కోడెల జేయాదిత్య రూ.10 లక్షలు చొప్పున మొత్తం రూ.20 లక్షలను విరాళంగా అందించినట్లు టీటీడీ తెలిపింది.

ఈ విరాళానికి సంబంధించిన డీడీలను శుక్రవారం తిరుమలలోని టీటీడీ ఈవో కార్యాలయంలో ఈవో ముద్దాడ రవిచంద్రకు డా. కోడెల శివరాం కృష్ణ అందజేశారు.

పేదలకు వైద్య సహాయం అందించేందుకు టీటీడీ నిర్వహిస్తున్న సేవా కార్యక్రమానికి విరాళం అందించిన కోడెల కుటుంబాన్ని ఈవో అభినందించారు. భక్తులు, దాతలు టీటీడీ చేపడుతున్న సేవా కార్యక్రమాలకు మరింతగా సహకరించాలని ఆయన కోరారు.

ప్రకటన
WhatsApp FacebookX Telegram
ప్రకటన

సంబంధిత వార్తలు

కళ్లకు కనిపించి.. మనసును కదిలించిన ఛాయాచిత్రాలు

27 నిమిషాల క్రితం 1,357

ఎన్టీఆర్ జిల్లా టీడీపీ కార్యాలయానికి భూమిపూజ

42 నిమిషాల క్రితం 1,457

స్వాతంత్ర్య వేడుకలకు ఎన్టీఆర్ జిల్లా సర్వం సిద్ధం

46 నిమిషాల క్రితం 2,475

శ్రావణ శోభతో ఇంద్రకీలాద్రి

54 నిమిషాల క్రితం 2,563