
రూ.2.20 కోట్లు, స్కార్పియో ఇచ్చి మోసపోయా!
బీజేపీ నేత పత్రి శ్రీనివాస్పై హైదరాబాద్ వైద్యుడు కేశవరావు తీవ్ర ఆరోపణలు... స్థలం కొనుగోలు కోసం డబ్బులు ఇచ్చానంటూ శ్రీనివాస్ ఇంటి ఎదుట నిరసన... డబ్బులు అడిగితే పలుకుబడి పేరుతో బెదిరిస్తున్నారని బాధితుడి ఆవేదన...



