
బతికున్నోళ్లని చనిపోయారని చూపిస్తున్నారా?
డెత్ సర్టిఫికెట్ల జారీలో మాయాజాలంపై తీవ్ర ఆరోపణలు... బతికున్న వ్యక్తుల పేర్లతో మరణ ధ్రువీకరణ పత్రాలంటూ వివాదం... ఆస్తుల వ్యవహారాలతో లింకు ఉందా?.. సమగ్ర విచారణ చేపట్టాలని డిమాండ్...

డెత్ సర్టిఫికెట్ల జారీలో మాయాజాలంపై తీవ్ర ఆరోపణలు... బతికున్న వ్యక్తుల పేర్లతో మరణ ధ్రువీకరణ పత్రాలంటూ వివాదం... ఆస్తుల వ్యవహారాలతో లింకు ఉందా?.. సమగ్ర విచారణ చేపట్టాలని డిమాండ్...

విజయవాడ భవానీపురం ప్రియదర్శిని కాలనీలో ఘటన... మద్యం మత్తులో యువకుల మధ్య గొడవ జరిగినట్లు సమాచారం... బైక్కు నిప్పంటించిన ఘటనపై వివరాలు సేకరిస్తున్న భవానీపురం పోలీసులు...

దేశంలో హెచ్ఐవీ కేసుల భారంపై ఆందోళన.. యువతలో అవగాహన పెంచాలని నిపుణుల సూచన... సురక్షితం కాని లైంగిక సంబంధాలు ప్రధాన కారణమంటున్న గణాంకాలు.. వలస కార్మికులపైనా ప్రత్యేక దృష్టి... ఉచిత చికిత్సతోనే సరిపోదు.. గ్రామస్థాయి అవగాహన, కౌన్సెలింగ్ కార్యక్రమాలు విస్తృతం చేయాలని విజ్ఞప్తి...

వాయువ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం... కొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలకు అవకాశం... ఉరుములు, మెరుపుల సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ సూచన...

అర్ధరాత్రి గొడ్డలి చేతబట్టి వీధుల్లో సంచారం.. సీసీ కెమెరాల్లో దృశ్యాలు... ఇళ్ల తలుపులు, గేట్ల వద్ద తిరుగుతూ స్థానికులను భయభ్రాంతులకు గురిచేస్తున్న వ్యక్తి... రాత్రి గస్తీ పెంచి ఆగంతకుడిని గుర్తించాలని పోలీసులకు స్థానికుల విజ్ఞప్తి...

పక్కా సమాచారంతో సీసలి గ్రామంలో కాళ్ళ పోలీసుల ప్రత్యేక తనిఖీలు... నిందితులను అదుపులోకి తీసుకుని గంజాయి స్వాధీనం.. చట్టపరమైన చర్యలు... మాదకద్రవ్యాల విక్రయాలపై సమాచారం అందించాలని ప్రజలకు పోలీసుల విజ్ఞప్తి...

విద్యుత్ సబ్సిడీపై జీవో 57 విడుదల.. పాలకొల్లులో రైతు కృతజ్ఞత సభ... ఆక్వా రంగానికి కూటమి ప్రభుత్వం ఆక్సిజన్ అందించింది: వెనిగండ్ల రాము... గుడివాడలో విద్యుత్ సబ్స్టేషన్లు, ఫీడర్ల ఏర్పాటుకు మంత్రి గొట్టిపాటికి వినతి...

కేంద్రంలోని ప్రజా వ్యతిరేక పాలనకు చరమగీతం పాడాలని దోనేపూడి శంకర్ పిలుపు... విజయవాడ సమగ్రాభివృద్ధికి రూ.50 వేల కోట్లు కేటాయించాలని డిమాండ్... పాతబస్తీలో డ్రైనేజీ, ట్రాఫిక్ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని విజ్ఞప్తి...

పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి సకాలంలో చార్జిషీట్లు దాఖలు చేయాలి... రౌడీ, సస్పెక్ట్ షీటర్లపై నిరంతర నిఘా.. మాదకద్రవ్యాల నెట్వర్క్ను ఛేదించాలి... మహిళల భద్రత, మిస్సింగ్ కేసులు, రోడ్డు ప్రమాదాల నివారణపై ప్రత్యేక దృష్టి...

ఫారం-8 సమర్పించి కుటుంబ సభ్యుల ఓట్లను ఒకే కేంద్రానికి మార్చుకునే అవకాశం... ఆగస్టు 29 వరకు అభ్యంతరాల స్వీకరణ.. సెప్టెంబర్ 28లోపు పరిష్కారం... అక్టోబర్ 3న తుది జాబితా.. మచిలీపట్నంలో 223కు పెరిగిన పోలింగ్ కేంద్రాలు...

బ్యూటీషియన్ పేరుతో నకిలీ ఖాతాలు తెరిచి అసభ్యకర సందేశాలు పంపినట్లు ఆరోపణ... బాధితురాలి ఫోన్ నంబర్ను సామాజిక మాధ్యమాల్లో ప్రచురించిన నిందితుడు... సాంకేతిక ఆధారాలతో గుర్తించి అరెస్ట్ చేసిన ఉయ్యూరు టౌన్ పోలీసులు...