
ఇంద్రకీలాద్రిపై ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
భక్తుల సంతృప్తిలో ప్రథమ స్థానం.. రికార్డు స్థాయిలో ఉత్సవాలు అభివృద్ధి పనులు, డిజిటల్ సేవలకు ప్రాధాన్యం.. ప్రగతి నివేదిక సమర్పించిన ఈవో వి.కె. శీనా నాయక్ విశేష ప్రతిభ కనబరిచిన 50 మంది సిబ్బందికి ప్రోత్సాహక ప్రశంసా పత్రాలు










