
మహిళ మృతిపై అనుమానాలు... రామన్న ఆసుపత్రిపై ఆరోపణలు
ఇంజక్షన్ ఇచ్చిన కొద్దిసేపటికే అరవై ఏళ్ల మహిళ మృతి వైద్యుడు లేకుండానే చికిత్స చేశారంటూ కుటుంబ సభ్యుల ఆరోపణ రామన్న ఆసుపత్రి నిర్వాకంపై కేసు నమోదు చేసిన పోలీసులు

ఇంజక్షన్ ఇచ్చిన కొద్దిసేపటికే అరవై ఏళ్ల మహిళ మృతి వైద్యుడు లేకుండానే చికిత్స చేశారంటూ కుటుంబ సభ్యుల ఆరోపణ రామన్న ఆసుపత్రి నిర్వాకంపై కేసు నమోదు చేసిన పోలీసులు

విజయవాడ భక్తుడి కుటుంబం సమర్పణ... రూ.5 లక్షల విలువైన 32 గ్రాముల బంగారు లక్ష్మీతాడు... అమ్మవారిపై భక్తితో కానుక అందజేత...

సూరంపల్లి రైతు సేవా కేంద్రం వద్ద కౌలు రైతుల ఆందోళన... ఆరు రోజులుగా నిరసన.. చెల్లింపుల్లో అవకతవకలు జరిగాయని ఆరోపణ... పంచాయతీ, రైతు సేవా కేంద్రం గేట్లకు తాళాలు.. పోలీసులతో తోపులాట...

విజయవాడ సున్నపుబట్టీలకు చెందిన మహిళ రోడ్డు ప్రమాదంలో మృతి... గుడివాడకు వెళ్లే క్రమంలో ఈడుపుగల్లులో ప్రమాదం... కంకిపాడు నుంచి విజయవాడ వైపు వస్తున్న కారు ఢీకొట్టినట్లు సమాచారం...

మచిలీపట్నం మత్స్యకారుల వలకు చిక్కిన భారీ చేప... కాకినాడ కుంభాభిషేకం రేవుకు తరలింపు... వేలంలో మంచి ధర రావడంతో మత్స్యకారుల హర్షం...

ఇంద్రకీలాద్రిపై నిర్ణీత రుసుములకు మించి వసూలు చేస్తున్నారంటూ ఆరోపణలు... క్లాక్రూమ్లో రూ.10కు బదులు రూ.20.. చెప్పుల స్టాండ్లో రూ.3కు బదులు రూ.5 అంటూ ఫిర్యాదు... రుసుముల వివరాలు స్పష్టంగా ప్రదర్శించాలని సాయికుమార్ నాగోతీ డిమాండ్...

విద్యార్థుల కేరింతల మధ్య ఉట్టి కొట్టే పోటీ... విజేతలకు నగదు బహుమతులు అందజేసిన యాజమాన్యం... సంప్రదాయ వేడుకలతో పండుగ వాతావరణం..

పగలు, రాత్రి తేడా లేకుండా భారీ శబ్దాలు వృద్ధులు, రోగులు, విద్యార్థులకు తీవ్ర ఇబ్బందులు నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తీసుకోవాలని ప్రజల డిమాండ్

ప్రత్యేక పూజలు నిర్వహించిన మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించి భక్తులకు స్వయంగా వడ్డింపు శ్రీకృష్ణుడి జీవితం మానవాళికి ఆదర్శం: వెలంపల్లి

పక్కా సమాచారంతో పౌరసరఫరాల అధికారుల దాడి సుమారు 550 బస్తాల పీడీఎస్ బియ్యం ఉన్నట్లు ప్రాథమిక అంచనా డ్రైవర్ అదుపులో.. చీకటిని ఆసరాగా చేసుకుని ఇతరుల పరారీ

వినాయక మండపాల అనుమతులకు ప్రత్యేక ఈ–పోర్టల్ కార్యాలయాల చుట్టూ తిరగకుండా సింగిల్ విండోలో అనుమతులు నిర్వాహకులు www.ganeshutsav.net� ద్వారా దరఖాస్తు చేసుకోవాలి

అక్టోబర్ 11 నుంచి 20 వరకు శరన్నవరాత్రి ఉత్సవాలు... పది రోజులపాటు వివిధ విశేష అలంకరణల్లో భక్తులకు అమ్మవారి దర్శనం... విజయదశమి రోజున కృష్ణానదిలో వైభవంగా తెప్పోత్సవం...