
భక్తిశ్రద్ధలతో సంతోషిమాత 17వ వార్షికోత్సవం
రాఖీ పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక పూజలు అమ్మవారి ఆశీస్సులు పొందిన వైఎస్సార్సీపీ నేత బాజీ బాబా భక్తులకు అన్నప్రసాదాల పంపిణీ

రాఖీ పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక పూజలు అమ్మవారి ఆశీస్సులు పొందిన వైఎస్సార్సీపీ నేత బాజీ బాబా భక్తులకు అన్నప్రసాదాల పంపిణీ

సముద్రగర్భ కేబుళ్లతో అంతర్జాతీయ డిజిటల్ కనెక్టివిటీకి విశాఖ కీలక కేంద్రం... సింగపూర్, మలేషియా సహా ఆగ్నేయాసియాతో వేగవంతమైన డేటా అనుసంధానానికి ప్రణాళికలు... AI, డేటా సెంటర్ల విస్తరణకు కీలక మౌలిక వసతిగా కేబుల్ ల్యాండింగ్ స్టేషన్లు...

వంగవీటి రాధా పేరుపై కూటమిలో జోరుగా చర్చ.. అధికారిక నిర్ణయమే తరువాయి! మేయర్ పీఠంపై రాధా వైపు మొగ్గు చూపుతున్నారంటూ నగరంలో రాజకీయ ప్రచారం బోండా సిద్ధార్థ సహా పలువురు రేసులో.. అధిష్ఠానం నిర్ణయంపై ఉత్కంఠ!

రాజధానిలో ప్రతిష్ఠాత్మక విద్యా సంస్థ ఏర్పాటుకు కేంద్రం ఆమోదం.. రూ.730 కోట్లతో 8.5 ఎకరాల్లో యూనివర్సిటీ నిర్మాణం... సెప్టెంబర్ 13 నుంచి ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో తాత్కాలిక తరగతులు...

సెంట్రల్ స్టాఫింగ్ స్కీమ్ కింద ఐదేళ్లపాటు నియామకం... DoPT ఉత్తర్వులు జారీ.. కేంద్ర సర్వీసుల్లో కీలక బాధ్యత... గతంలో ఏలూరు కలెక్టర్, విజయవాడ మున్సిపల్ కమిషనర్గా సేవలు...

మచిలీపట్నం నుంచి వివాహానికి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం... సింగరాయకొండ హైవేపై ఎమర్జెన్సీ ల్యాండింగ్ వద్ద ఘటన... వాహనం ముందు భాగం ధ్వంసం.. స్వల్ప గాయాలతో బయటపడ్డ ప్రయాణికులు...

క్యాడర్ పునర్వ్యవస్థీకరణకు ప్రభుత్వం ఉత్తర్వులు... G.O.Ms.No.162 జారీతో దశాబ్దాల సమస్యకు పరిష్కారం... APNGGOs, APJAC నాయకత్వానికి జైళ్ల శాఖ ఉద్యోగుల కృతజ్ఞతలు...

మంగళవాయిద్యాలు.. వేద మంత్రోచ్చారణల మధ్య వైభవంగా గిరి ప్రదక్షిణ... తప్పెట్లు, కోలాటాలు, భజన సంకీర్తనలతో ఆధ్యాత్మిక శోభ... అమ్మవారి నామస్మరణతో అడుగులు వేసిన వేలాది మంది భక్తులు...

ఏపీలో సీబీడీసీ విధానం అమలుకు ప్రభుత్వం కసరత్తు గుజరాత్ ప్రయోగంపై అధ్యయనం చేసిన రాష్ట్ర అధికారులు విశాఖలో పైలట్ ప్రాజెక్టుగా అమలు చేసే యోచన

స్వర్ణ జయంతి రాజధాని ఎక్స్ప్రెస్లో ఆకస్మిక తనిఖీలు.. ఆహార నాణ్యతపై ఆరా... గడువు ముగిసిన ఆహార పదార్థాలు, నాసిరకం దినుసులు గుర్తింపు.. కాంట్రాక్టర్కు రూ.10 లక్షల జరిమానా... లోపాలు పునరావృతమైతే కాంట్రాక్టే రద్దు చేస్తామని హెచ్చరిక.. ప్రయాణికుల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి...

అగ్ని ప్రమాదాల సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన... పాఠశాలలో ఆకస్మిక తనిఖీ చేసిన అగ్నిమాపక శాఖ అధికారులు... పొగ వ్యాపిస్తే నేలపై పాకుతూ బయటకు రావాలి.. సేఫ్ అసెంబ్లీ పాయింట్కు చేరుకోవాలని సూచన...

సెప్టెంబర్ రెండో వారం నుంచి దరఖాస్తుల స్వీకరణకు సన్నాహాలు... తొలుత వితంతువులు, వృద్ధులకు ప్రాధాన్యం.. ఇతర కేటగిరీలపై అధికారుల పరిశీలన... అర్హతల పరిశీలన తర్వాత అక్టోబర్ నుంచి కొత్త పింఛన్ల పంపిణీకి యోచన...