
సుప్రీంకోర్టు జడ్జి పేరుతో సైబర్ మోసం.. మచిలీపట్నం మహిళకు రూ.1.43 కోట్ల టోకరా
ఢిల్లీ పోలీసులు, ఈడీ అధికారుల పేరుతో వీడియో కాల్స్ చేసి నమ్మించిన కేటుగాళ్లు... మనీలాండరింగ్ కేసు, నాన్బెయిలబుల్ వారెంట్ పేరుతో తీవ్ర భయాందోళనకు గురిచేసిన మోసగాళ్లు... కోర్టుకు డబ్బు ప్లెడ్జ్ చేయాలంటూ విడతల వారీగా రూ.1.43 కోట్లు బదిలీ చేయించిన సైబర్ నేరగాళ్లు...
























