
డేటా సెంటర్లపై దుష్ప్రచారం చేస్తున్నారు: మంత్రి లోకేష్
విశాఖ డేటా సెంటర్లపై వైసీపీ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని విమర్శ... గూగుల్ వంటి దిగ్గజ సంస్థల రాకతో విశాఖ ఐటీ రంగానికి కొత్త ఊపు వస్తుందని వెల్లడి... డేటా సెంటర్లతో ఏఐ టెక్నాలజీ అభివృద్ధితో పాటు ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయని స్పష్టం...





