
డయేరియాకు చెక్.. పరిశుభ్రతపై ఫోకస్
ప్రజారోగ్య పరిరక్షణకు అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలి... హోటళ్లు, ఫుడ్ కోర్టులు, స్టాల్స్, నీటి ట్యాంకుల్లో తరచూ తనిఖీలు చేపట్టాలి... కలుషిత ఆహారం, నీటిపై తక్షణ చర్యలు.. డయేరియా కేసులపై నిరంతర నిఘా...

ప్రజారోగ్య పరిరక్షణకు అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలి... హోటళ్లు, ఫుడ్ కోర్టులు, స్టాల్స్, నీటి ట్యాంకుల్లో తరచూ తనిఖీలు చేపట్టాలి... కలుషిత ఆహారం, నీటిపై తక్షణ చర్యలు.. డయేరియా కేసులపై నిరంతర నిఘా...

113 ఏళ్ల చరిత్ర కలిగిన సహకార బ్యాంకులను కాపాడాలి... కేంద్రం, ఆర్బీఐ చర్యలతో సహకార బ్యాంకులకు ఇబ్బందులు వస్తున్నాయని ఆందోళన... సహకార రంగాన్ని బలోపేతం చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్...

విమానాశ్రయంలో ఘన స్వాగతం పలికిన మంత్రి నారా లోకేష్... మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి ఉప రాష్ట్రపతికి ఆహ్వానం... ముసునూరులో నూతన హైబ్రిడ్ వంగడాన్ని ఆవిష్కరించనున్న ఉప రాష్ట్రపతి...

మైలవరంలో హోటళ్ల వద్ద నగదు వసూలు చేసినట్లు ఆరోపణలు... పోలీసుల తనిఖీలు గమనించి కారును వదిలి పరారైన నిందితుడు... కారును స్వాధీనం చేసుకున్న మైలవరం పోలీసులు.. నిందితుడి కోసం గాలింపు...

సెప్టెంబర్ 11న దేశవ్యాప్తంగా బ్యాంకు ఉద్యోగుల సమ్మెకు పిలుపు... సెప్టెంబర్ 28–30 వరకు మూడు రోజుల పాటు విధుల బహిష్కరణకు నిర్ణయం... డిమాండ్లు పరిష్కారం కాకుంటే అక్టోబర్ 26 నుంచి నిరవధిక సమ్మె హెచ్చరిక...

టీడీపీ–జనసేన మధ్య సీట్ల సర్దుబాటే అసలు పరీక్ష... మచిలీపట్నం మేయర్ పీఠంపై జనసేనలోనే మొదలైన రాజకీయ వేడి... క్షేత్రస్థాయిలో ఆశావహులు తగ్గకపోతే ‘ఫ్రెండ్లీ పోటీ’ తప్పదా?...

ఎక్కడ ఓట్లు ఎక్కువ.. ఎక్కడ తక్కువ అన్నది చూడను.. ప్రతి గ్రామ అభివృద్ధే నా బాధ్యత నాగవరప్పాడులో ఇప్పటికే ఐదు రోడ్లు పూర్తి.. మరో మూడు రోడ్ల నిర్మాణానికి చర్యలు గ్రామంలో ఇప్పటివరకు రూ.78 లక్షలతో అభివృద్ధి పనులు చేపట్టాం: యార్లగడ్డ