
జర్నలిస్ట్ నాగార్జున రెడ్డిపై దాడి గర్హనీయం
ఇసుక అక్రమ రవాణాపై వార్తలు రాసినందుకే దాడి జరిగిందని ఆరోపణ... దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలి.. ఇసుక దందాలపై సమగ్ర విచారణ జరపాలి... నాగార్జున రెడ్డికి మెరుగైన వైద్యం అందించాలని జర్నలిస్ట్ మిత్రుల సంక్షేమ సంఘం డిమాండ్...







