
లక్షల బ్యాగు మిస్సింగ్.. ఓ వ్యక్తి నిజాయితీతో కథ సుఖాంతం!
• తిరుమలలో దొరికిన రూ.12 లక్షల విలువైన నగలు, నగదు... • రూ.10 లక్షల విలువైన బంగారం, రూ.2 లక్షల నగదు ఉన్న బ్యాగు... • అధికారులకు అప్పగించి నిజాయితీ చాటుకున్న వ్యక్తి...

• తిరుమలలో దొరికిన రూ.12 లక్షల విలువైన నగలు, నగదు... • రూ.10 లక్షల విలువైన బంగారం, రూ.2 లక్షల నగదు ఉన్న బ్యాగు... • అధికారులకు అప్పగించి నిజాయితీ చాటుకున్న వ్యక్తి...

• ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న జస్టిస్ హరీష్ టాండన్... • ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన చైర్మన్ బొర్రా రాధాకృష్ణ, ఈవో వి.కె. శీనా నాయక్... • దర్శనానంతరం వేదాశీర్వచనం.. అమ్మవారి ప్రసాదం, చిత్రపటం అందజేత...

సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడకుండా అప్రమత్తంగా ఉండాలి: పటమట సీఐ పవన్ కిషోర్... ఓటీపీ, పిన్, పాస్వర్డ్లను ఎట్టి పరిస్థితుల్లోనూ ఇతరులతో పంచుకోవద్దు... సైబర్ నేరాలతో పాటు మహిళల భద్రతపై వాకర్స్కు పోలీసుల అవగాహన...

పెరిగే భక్తుల రద్దీకి అనుగుణంగా ముందస్తు ఏర్పాట్లు చేయాలి: ఈవో శీనా నాయక్ అన్ని విభాగాల ప్రతిపాదనలు సిద్ధం చేసి కమిషనర్ కార్యాలయానికి పంపాలని ఆదేశం సెప్టెంబర్ 3న ట్రస్ట్ బోర్డు కీలక సమావేశం

రాంగ్రూట్లో వచ్చిన కారును ప్రశ్నించడంతో యువకుడు, కుటుంబ సభ్యులపై దాడి... సుమారు 15 మంది మూకుమ్మడిగా దాడి చేశారని బాధితుల ఆరోపణ... దాడి సమయంలో ఒంటిపై ఉన్న బంగారం మాయమైందంటూ ఫిర్యాదు...

మానస సరోవర్–కైలాస యాత్రకు వెళ్లిన చొప్పవరపు రమేష్... భారత రాయబార కార్యాలయాన్ని సంప్రదించిన జిల్లా యంత్రాంగం... నేపాల్ అధికారులతో సమన్వయం చేస్తున్నాం: కలెక్టర్ డీకే బాలాజి...

లక్ష్మీపురం లాకుల వద్ద భారీ మోటార్లతో డ్రెయిన్ నీరు రైవస్ కాలువలోకి... రూ.50 లక్షలతో మోటార్లు ఏర్పాటు చేసిన ఆక్వా రైతులు... రైతులకు అండగా ఉంటాం: పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్...