
పండుగ వేళ.. ప్రశాంతతే ప్రధాన మంత్రం!
మిలాద్ ఉల్ నబీ వేడుకలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలి: డీఎస్పీ నాగేంద్రచారి... మతపెద్దలతో శాంతి సమావేశం.. ప్రజల్లో సోదరభావం పెంపొందించాలని సూచన... శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు.. అసాంఘిక శక్తులపై ప్రత్యేక నిఘా...






