
బాధితుడి రూ.15 లక్షల ఫిర్యాదుతో నందనకు చిక్కులు
లండన్లో ఉద్యోగం, వీసా పేరుతో డబ్బులు తీసుకున్నారంటూ ఇబ్రహీంపట్నం పోలీసులకు ఫిర్యాదు... నందన దంపతులపై కేసు నమోదు.. లుకౌట్ నోటీసులతో శంషాబాద్ విమానాశ్రయంలో అదుపులోకి... ఒక్కొక్కరి నుంచి రూ.15 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు వసూలు చేశారన్న ఆరోపణలు...











