
చేనేతకు చేయూత.. హామీలన్నీ అమలు చేస్తున్నాం: సీఎం చంద్రబాబు
చేనేత కుటుంబాలకు ఏటా రూ.150 కోట్లతో ఉచిత విద్యుత్ పథకం అమలు. 85 వేల మంది చేనేత కార్మికులకు రూ.4 వేల పింఛన్.. ఏడాదికి రూ.420 కోట్ల వ్యయం. ఉప్పాడ, మంగళగిరి, అమరావతిలో చేనేత అభివృద్ధికి ప్రత్యేక ప్రాజెక్టులు ప్రకటించిన సీఎం.











