
దసరా క్యూలైన్ల పనులకు శ్రీకారం
వినాయకుడి ఆలయం, ఘాట్రోడ్డు వద్ద శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజలు కొబ్బరికాయ కొట్టి పనులు ప్రారంభించిన ఈవో వి.కె. శీనా నాయక్ భక్తులకు ఇబ్బందులు లేకుండా సకాలంలో ఏర్పాట్లు పూర్తిచేయాలని ఆదేశం

వినాయకుడి ఆలయం, ఘాట్రోడ్డు వద్ద శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజలు కొబ్బరికాయ కొట్టి పనులు ప్రారంభించిన ఈవో వి.కె. శీనా నాయక్ భక్తులకు ఇబ్బందులు లేకుండా సకాలంలో ఏర్పాట్లు పూర్తిచేయాలని ఆదేశం

బయటకు వెళ్లిన చిన్నారులు.. తప్పిన పెను ప్రాణనష్టం నాలుగు ఇళ్లు ధ్వంసం.. నిరాశ్రయులైన 15 మంది తక్షణ సాయం, పునరావాసం కల్పించాలని బాధితుల వేడుకోలు

వీర్నాల ఫౌండేషన్ ఆధ్వర్యంలో వైద్య శిబిరం ఈ నెల 17న ఉచితంగా కళ్లజోళ్ల పంపిణీ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు వీర్నాల బాలాజీ వెల్లడి

లేబర్ కాలనీలో ఎగ్జిబిషన్ నిర్వహణపై తీవ్ర ఆరోపణలు దుకాణానికి రూ.2 లక్షల నుంచి రూ.4 లక్షల వరకు వసూలు చేస్తున్నట్లు విమర్శలు 15 రోజుల అనుమతితో 90 రోజుల వినియోగం.. ఎస్టేట్ విభాగం సహకారంపై అనుమానాలు

జోరు వర్షంలోనూ రహదారులపైనే విధులు స్తంభించిన వాహనాల రాకపోకలు.. నియంత్రణకు చెమటోడుస్తున్న సిబ్బంది దసరా ఉత్సవాల నేపథ్యంలో శాశ్వత కార్యాచరణ అవసరం

ఉత్తరాంధ్రలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఈదురుగాలులు, పిడుగుల నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలి మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లొద్దని హోంమంత్రి అనిత హెచ్చరిక

వీరులపాడు మండలంలో కీలక ముందడుగు.. 15, 16 తేదీల్లో తహసీల్దార్ కార్యాలయంలో భూసేకరణ సభ.. రైతులు, భూ యజమానుల అభిప్రాయాల సేకరణకు అధికారుల ఏర్పాట్లు..

సినిమా చూసేందుకు వచ్చిన ప్రేక్షకులకు ప్రత్యేక అవగాహన కార్యక్రమం... డిజిటల్ అరెస్టులు, ఫేక్ లింకులు, ఓటీపీ మోసాలపై సూచనలు... అప్రమత్తతే సైబర్ నేరాల నివారణకు ప్రధాన ఆయుధమన్న పోలీసులు...

వ్యర్థాలు, తవుడుతో తినుబండారాలు తయారవుతున్నాయంటూ స్థానికుల ఆరోపణలు.. లైసెన్సులు ఉన్నాయా?.. ముడిపదార్థాల నాణ్యతను పరీక్షిస్తున్నారా?.. ఫుడ్ సేఫ్టీ, టాస్క్ఫోర్స్, కాలుష్య నియంత్రణ అధికారులు ఏం చేస్తున్నారు?..

మహిళల భద్రత, మాదక ద్రవ్యాలు, రోడ్ సేఫ్టీపై పోలీసుల అవగాహన... సైబర్ నేరాలు, ర్యాగింగ్పై విద్యార్థులకు కీలక సూచనలు... నరసరావుపేట ఇంజనీరింగ్ కాలేజీలో సీఐ తాళ్లూరి అశోక్ బాబు సందేశం...

తిరుమల శ్రీవారి భక్తులకు గ్రూప్ ఇన్సూరెన్స్ సదుపాయం... ఎస్ఎస్డీ, రూ.300 టోకెన్లతో సంబంధం లేకుండా భక్తులకు బీమా వర్తింపు... ప్రమాదవశాత్తు మరణిస్తే రూ.3 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు పరిహారం...

గొల్లపూడి వైన్ షాప్ వద్ద అర్ధరాత్రివేళ రద్దీపై ఆరోపణలు... నిర్ణీత సమయం తర్వాత కూడా విక్రయాలంటూ స్థానికంగా చర్చ... ఎక్సైజ్ తనిఖీలు ఎక్కడంటూ ప్రశ్నలు...