
ఆధ్యాత్మిక శోభతో అంకాలమ్మ ఆలయ నిర్మాణానికి శ్రీకారం
రంగంపల్లి కాలనీలో శాస్త్రోక్తంగా శంకుస్థాపన... వేద మంత్రోచ్ఛారణల మధ్య ప్రత్యేక పూజలు... పెద్ద సంఖ్యలో పాల్గొన్న గ్రామస్తులు, భక్తులు...

రంగంపల్లి కాలనీలో శాస్త్రోక్తంగా శంకుస్థాపన... వేద మంత్రోచ్ఛారణల మధ్య ప్రత్యేక పూజలు... పెద్ద సంఖ్యలో పాల్గొన్న గ్రామస్తులు, భక్తులు...

చిట్టినగర్లో నాలుగో విడత ఉచిత 2డీ ఎకో స్క్రీనింగ్ క్యాంపు... 16 మంది గర్భిణీలకు మాటర్నల్ కార్డియాక్ రిస్క్ పరీక్షలు... పేదల ముంగిటకే అత్యాధునిక వైద్య సేవలు అందించడమే లక్ష్యం...

తప్పుదోవ పట్టించే ప్రకటనలు, తప్పుడు క్లెయిమ్స్, లేబులింగ్ నిబంధనల ఉల్లంఘనలపై 150కి పైగా నోటీసులు... నెస్లే ఇండియా, పెప్సీకో, కోకాకోలా సహా పలు ప్రముఖ సంస్థలపై నియంత్రణ సంస్థ చర్యలు... అమెజాన్, ఫ్లిప్కార్ట్కు 12 నోటీసులు.. ఒక అమెజాన్ వేర్హౌస్ లైసెన్స్ రద్దు...

శీలానగర్ లారీ డ్రైవర్పై దాడి ఘటనలో రవాణా శాఖ కీలక చర్య... కాంగ్రెస్ బృందం ఫిర్యాదుకు స్పందించిన ఉన్నతాధికారులు... ఎంవీఐ పార్వతిని సస్పెండ్ చేసినట్లు వెల్లడించిన ఏపీసీసీ నేత శివాజీ...

మిలాద్ ఉల్ నబీ వేడుకలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలి: డీఎస్పీ నాగేంద్రచారి... మతపెద్దలతో శాంతి సమావేశం.. ప్రజల్లో సోదరభావం పెంపొందించాలని సూచన... శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు.. అసాంఘిక శక్తులపై ప్రత్యేక నిఘా...

ఏపీ భవన్లోని పురాతన శివాలయాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించిన ఈవో వి.కె. శీనా నాయక్ నిత్య కైంకర్యాలకు ఆటంకం లేకుండా తక్షణ చర్యలు.. అర్చకుడికి అదనపు బాధ్యతలు కనకదుర్గమ్మ మందిరం మరింత అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణ చేపడతామని వెల్లడి

ఎల్నినో పరిస్థితుల నేపథ్యంలో KRMB త్రిసభ్య కమిటీ కీలక నిర్ణయం... అక్టోబర్ వరకు అదనంగా 47 టీఎంసీలు కావాలన్న ఏపీ... నీటిని 50:50 నిష్పత్తిలో పంచాలన్న తెలంగాణ.. సెప్టెంబర్ 4కు భేటీ వాయిదా...

అహ్మదాబాద్ సైబర్ టెర్రరిజం కేసు దర్యాప్తులో భాగంగా తెలంగాణలో ఐదు ప్రాంతాల్లో సోదాలు... పెద్దపల్లి ప్రాంతంలోనూ ఎన్ఐఏ బృందాల తనిఖీలు.. డిజిటల్ పరికరాలు, పత్రాల పరిశీలన... రామగుండం యువకుడి ఆన్లైన్ కార్యకలాపాలు, టెలిగ్రామ్ పరిచయాలపై ఆరా...

గాజువాక షీలానగర్ మారుతి జంక్షన్ వద్ద ఘటన... వాహనం ఆపలేదంటూ లారీని వెంబడించిన రవాణాశాఖ ఇన్స్పెక్టర్ పార్వతి... ఇన్స్పెక్టర్ సమక్షంలోనే డ్రైవర్పై దాడి జరిగిందని ఆరోపణ.. ధర్నాకు సిద్ధమవుతున్న లారీ అసోసియేషన్ సభ్యులు...

ముగ్గురు బాధితులకు మెరుగైన వైద్యం కోసం ఆర్థిక భరోసా... ఇద్దరు నవజాత శిశువుల చికిత్సకు రూ.28.41 లక్షల ఎల్ఓసీలు... ప్రజల ఆరోగ్య భద్రతే లక్ష్యం: ఎమ్మెల్యే సుజనా చౌదరి...

ఖరగ్పూర్–అమరావతి నాలుగు లైన్ల హైస్పీడ్ కారిడార్కు కీలక ముందడుగు... మొత్తం 1,107 కి.మీ.. ఆంధ్రప్రదేశ్లోనే 457 కి.మీ. మార్గం... ఏపీ అలైన్మెంట్కు కేంద్ర రవాణా శాఖ కమిటీ ఆమోదం.. ఏజెన్సీ ప్రాంతాలకు మెరుగైన అనుసంధానం...

సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఎన్నికల తేదీలు, షెడ్యూల్ నకిలీవే... ఎన్నికల సంఘం పేరు, లోగోను అనుమతి లేకుండా వాడితే చట్టపరమైన చర్యలు... తప్పుడు సమాచారాన్ని నమ్మొద్దు.. షేర్ చేయొద్దు: ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠా...