
చిల్లె రాజ్కుమార్ సేవలు మరువలేనివి
ప్రథమ వర్ధంతి సందర్భంగా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి... ఎస్సీ కమిషన్ సభ్యుడు చెల్లెం ఆనంద్ ప్రకాష్, మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు నన్నేటి పుష్పరాజ్ హాజరు... దళిత యువత చదువు, చైతన్యం, వ్యసనాల నివారణపై దృష్టి పెట్టాలని పిలుపు...











