
చంద్రబాబుకు అండగా నిలిచిన ప్రజలకు ధన్యవాదాలు
ముద్దేళ్లుగా సాగిన అక్రమ కేసులో చంద్రబాబు నిర్దోషిగా బయటపడ్డారని వ్యాఖ్య... నిజం గెలవాలని అండగా నిలిచిన ప్రజలకు ధన్యవాదాలు... గత ప్రభుత్వ హయాంలో పెట్టిన కేసులపై మంత్రి నారా లోకేశ్ స్పందన...

ముద్దేళ్లుగా సాగిన అక్రమ కేసులో చంద్రబాబు నిర్దోషిగా బయటపడ్డారని వ్యాఖ్య... నిజం గెలవాలని అండగా నిలిచిన ప్రజలకు ధన్యవాదాలు... గత ప్రభుత్వ హయాంలో పెట్టిన కేసులపై మంత్రి నారా లోకేశ్ స్పందన...

వచ్చే ఏడాది సెప్టెంబరు లేదా అక్టోబరులో ప్రారంభించే యోచన... నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో వెల్లడించిన వైసీపీ అధినేత... స్థానిక సంస్థల ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై నేతలకు సూచనలు...

ఇద్దరు బాధితులకు వైద్య చికిత్స కోసం ఆర్థిక భరోసా... సుజనా చౌదరి ఆదేశాలతో ఎల్ఓసీ పత్రాల అందజేత... భవానిపురం ఎన్డీఏ కార్యాలయంలో బాధితులకు పత్రాలు అందించిన నేతలు...

ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ ఆదేశాలతో కొనసాగుతున్న కార్యక్రమం... లంక లితీష్ ఆధ్వర్యంలో ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వ పథకాల వివరణ... ప్రజా సమస్యలు తెలుసుకుంటూ పార్టీ శ్రేణుల విస్తృత ప్రచారం...

2014 తర్వాత దేశంలో 50 వేల ఆధునిక రైల్వే కోచ్ల తయారీ: ప్రధాని... పదేళ్లలో 50 వేల మరుగుదొడ్లు కూడా నిర్మించలేకపోయారని గత కాంగ్రెస్ పాలనపై విమర్శ... వడోదరలో రూ.35 వేల కోట్ల అభివృద్ధి ప్రాజెక్టుల ప్రారంభోత్సవంలో వ్యాఖ్యలు...

ప్రభుత్వ అభివృద్ధిని ప్రజలకు వివరించాలని టీడీపీ శ్రేణులకు దిశానిర్దేశం... డెవలప్మెంట్తోనే ఓటు బ్యాంకు పెంచుకోవాలని సూచన... 2026–27లో రాష్ట్ర జీఎస్డీపీ రూ.20.35 లక్షల కోట్లకు చేరుతుందని వెల్లడి...

హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ కింద నగర రహదారుల అభివృద్ధికి నిధులు... సీసీ రోడ్లు, పార్కులు, డ్రైనేజీలు సహా మౌలిక వసతుల అభివృద్ధికి ప్రణాళిక... త్వరలో టెండర్లు పూర్తి చేసి పనులు ప్రారంభించే దిశగా వీఎంసీ కసరత్తు...

జగన్పై టీడీపీ తీవ్ర విమర్శలు... దేశ సైనికుడి పోస్టర్ను తొక్కారంటూ ఆరోపణ... వీడియోను షేర్ చేస్తూ వైసీపీ అధినేత క్షమాపణ చెప్పాలని డిమాండ్...

విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గమ్మ ఆలయ ట్రస్ట్ బోర్డుకు ప్రత్యేక ఆహ్వానితురాలిగా నియామకం... దేవాదాయ శాఖ కార్యదర్శి కన్నబాబు ఉత్తర్వులు జారీ... ఆలయ అభివృద్ధి, భక్తులకు మెరుగైన సౌకర్యాలపై సలహాలు అందించనున్న సుస్మిత...

148 రోజుల్లో 16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీ ప్రక్రియ పూర్తి... మెరిట్, పారదర్శకతకే కూటమి ప్రభుత్వం ప్రాధాన్యం... నిరుద్యోగుల భవిష్యత్తుతో రాజకీయాలు చేయొద్దు: తంగిరాల సౌమ్య...

ముంబై–అహ్మదాబాద్ హైస్పీడ్ రైలు ప్రాజెక్టు పనుల్లో వేగం... తొలి టెస్ట్ కోచ్ సిద్ధం.. డిసెంబరు నాటికి వాపి–సూరత్ సివిల్ పనులు పూర్తి... 2027లో సూరత్–బిలిమోరా సెక్షన్లో తొలి సర్వీసులకు సన్నాహాలు: అశ్వినీ వైష్ణవ్...

మచిలీపట్నం పార్లమెంట్ – గన్నవరం నియోజకవర్గం తరఫున అవకాశం... విజయవాడ రూరల్లో జనసేన శ్రేణుల ఘన సత్కారం... పార్టీ బలోపేతం, స్థానిక ఎన్నికల్లో విజయమే లక్ష్యమని పిలుపు...