
ఆలయ అభివృద్ధికి పాలకమండలి పాటుపడాలి: ఎమ్మెల్యే సుజనా చౌదరి
భక్తులకు మెరుగైన సేవలు అందించేలా నూతన పాలకవర్గం పనిచేయాలి ఎన్నికల వరకే రాజకీయాలు.. ఆ తర్వాత అందరం ఒక్కటే: సుజనా చౌదరి నగరాల అభ్యున్నతికి కృషి చేస్తాం: ఎంపీ కేశినేని శివనాథ్

భక్తులకు మెరుగైన సేవలు అందించేలా నూతన పాలకవర్గం పనిచేయాలి ఎన్నికల వరకే రాజకీయాలు.. ఆ తర్వాత అందరం ఒక్కటే: సుజనా చౌదరి నగరాల అభ్యున్నతికి కృషి చేస్తాం: ఎంపీ కేశినేని శివనాథ్

▪️ గ్రంథాలయ సెస్ నిధులు నేరుగా జిల్లా సంస్థలకు జమ చేయడం చారిత్రాత్మకం: ఎం.ఎస్. బేగ్ ▪️ 175 నియోజకవర్గాల్లో గ్రంథాలయాల ఏర్పాటుతో విద్యార్థులు, నిరుద్యోగ యువతకు ప్రయోజనం ▪️ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్కు ఉమ్మడి కృష్ణాజిల్లా గ్రంథాలయ పరిషత్ కృతజ్ఞతలు

కూటమి వచ్చాక పంచాయతీలకు రూ.4,200 కోట్ల 15వ ఆర్థిక సంఘం నిధుల విడుదల... 13,325 పంచాయతీల్లో ఒకేరోజు గ్రామసభలు నిర్వహించడం చారిత్రాత్మకం... రిజిస్ట్రేషన్, సీఆర్డీఏ వాటా నిధులు పంచాయతీలకు అందేలా చర్యలు తీసుకోవాలని సభలో డిమాండ్...

స్థానిక సంస్థల ఎన్నికలకు ఇప్పటి నుంచే సిద్ధం కావాలని వైసీపీ శ్రేణులకు పిలుపు... మరో ఏడాదిలో పాదయాత్ర ప్రారంభిస్తానని వెల్లడి.. ఆ తర్వాత ఎన్నికల్లో విజయం మనదేనని ధీమా.. ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఉందన్న జగన్.. వాటిని ఎదుర్కొనేందుకు యుద్ధం చేద్దామని పిలుపు...

పశ్చిమ నియోజకవర్గంలో తాగునీటి సమస్యలకు శాశ్వత పరిష్కారం దిశగా చర్యలు... భవానీపురం, లారీ స్టాండ్ ప్రాంతాల్లో నూతన వాటర్ ట్యాంకుల నిర్మాణానికి ప్రణాళిక... ఎమ్మెల్యే సుజనా చౌదరి చొరవతో రూ.55 కోట్ల నిధులు కేటాయింపు...

రెండో విడతలో అర్హులైన పేదలకు త్వరలోనే ఇళ్ల మంజూరు... కబ్జాలు తొలగించి పేదలకు ఇళ్ల స్థలాలు అందిస్తామని వెల్లడి... CURE పరిధిలోని కొన్ని నియోజకవర్గాల్లో దరఖాస్తుల స్వీకరణకు సెప్టెంబర్ 3 వరకు అవకాశం...

ప్రజల పక్షాన నిలిచి.. ప్రజల గొంతుక వినిపించేందుకే పార్టీ ఏర్పాటు... ఈ నెలలోనే తదుపరి రాజకీయ కార్యాచరణ ప్రకటిస్తానని వెల్లడి... తిరుమల శ్రీవారి దర్శనం అనంతరం మీడియాతో విజయసాయిరెడ్డి...

తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో కీలక సమావేశం... రాజమండ్రి రూరల్ నియోజకవర్గ పార్టీ నేతలతో జగన్ ముఖాముఖి... పార్టీ పరిస్థితులు, సంస్థాగత అంశాలు, ప్రజా సమస్యలపై చర్చ...

విశాఖ డేటా సెంటర్లపై వైసీపీ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని విమర్శ... గూగుల్ వంటి దిగ్గజ సంస్థల రాకతో విశాఖ ఐటీ రంగానికి కొత్త ఊపు వస్తుందని వెల్లడి... డేటా సెంటర్లతో ఏఐ టెక్నాలజీ అభివృద్ధితో పాటు ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయని స్పష్టం...

మంగళగిరి ఏపీఐఐసీకి చెందిన 116.88 ఎకరాల భూములపై మంత్రివర్గం కీలక నిర్ణయం... చెరువు పోరంబోకు నుంచి అసైన్డ్ వేస్ట్ డ్రై ల్యాండ్గా మార్పు.. భూమి బదలాయింపునకు చట్టబద్ధత... 2003 నాటి ధరల ప్రకారం ప్రభుత్వానికి రూ.3.36 కోట్లు చెల్లించనున్న ఏపీఐఐసీ...

సింగ్నగర్లో రెండో ఫ్లైఓవర్ నిర్మాణం చేపట్టాలని విజ్ఞప్తి... రోజూ 1.50 లక్షల మంది రాకపోకలు.. ట్రాఫిక్ సమస్యకు శాశ్వత పరిష్కారం కోరిన ఎమ్మెల్యే... రూ.70 కోట్ల అంచనా వ్యయంతో ప్రతిపాదిత ఫ్లైఓవర్పై ప్రభుత్వం దృష్టి పెట్టాలని వినతి...

వైసీపీ ఎమ్మెల్సీల సమక్షంలో నామినేషన్ పత్రాల సమర్పణ... శాసన మండలి డిప్యూటీ చైర్మన్ పదవికి బరిలో తూమాటి.. పార్టీ ఎమ్మెల్సీలు పాల్గొని మాధవరావుకు మద్దతు...