
దళిత, గిరిజన, వెనుకబడిన వర్గాలకు స్వాతంత్య్ర ఫలాలు అందడం లేదు: ఎలిజబెత్ రాణి
కూటమి పాలనలో సామాజిక అసమానతలు పెరుగుతున్నాయని ఆవేదన... మహిళలకు ఉపయోగపడే దిశ చట్టాన్ని కూడా రద్దు చేశారని విమర్శ... ఎన్నికల హామీల అమలులో ప్రభుత్వం విఫలమైందని ఆరోపణ...

కూటమి పాలనలో సామాజిక అసమానతలు పెరుగుతున్నాయని ఆవేదన... మహిళలకు ఉపయోగపడే దిశ చట్టాన్ని కూడా రద్దు చేశారని విమర్శ... ఎన్నికల హామీల అమలులో ప్రభుత్వం విఫలమైందని ఆరోపణ...

స్వాతంత్య్ర పోరాట స్ఫూర్తితో ఎల్-నీనో కరవును ధైర్యంగా ఎదుర్కొందాం: ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ ప్రజాస్వామ్యం ధనస్వామ్యంగా మారకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజలదే కృష్ణానది ఒడ్డున భారీ జాతీయ పతాకం ఆవిష్కరణ.. రైతులు ఆత్మస్థైర్యం కోల్పోవద్దని పిలుపు

సర్వమత ప్రార్థనలతో ప్రారంభమైన బర్త్డే వేడుకలు.. వెల్లువెత్తిన శుభాకాంక్షలు... అభిమానులు, కార్యకర్తలతో కిటకిటలాడిన పశ్చిమ వైఎస్సార్సీపీ కార్యాలయం... విద్యార్థులకు పుస్తకాలు, వాటర్ బాటిళ్లు.. మహిళలకు చీరల పంపిణీ..

ఏఎస్ గ్రాండ్ ఫంక్షన్ హాల్లో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన ఏఎస్ గ్రాండ్ అధినేత సయ్యద్ నాసర్ పేదలు, చిన్నారులకు పండ్లు, మిఠాయిలు, చాక్లెట్ల పంపిణీ

ఉచిత బస్సు ప్రయాణంపై మహిళలను అడిగి తెలుసుకున్న సీఎం అమరావతి పరేడ్ గ్రౌండ్స్ నుంచి సీడ్ యాక్సెస్ రోడ్డు వరకు బస్సులో ప్రయాణం విజయనగరం నుంచి విశాఖకు నెలకు రూ.4 వేల వరకు ఆదా అవుతోందన్న మహిళ

జాతీయ జెండాను ఆవిష్కరించిన మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు, జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ అమరవీరుల త్యాగాలను స్మరించుకోవాలి: వెలంపల్లి ప్రజా హక్కుల పరిరక్షణకు పోరాడుతాం: దేవినేని

స్వేచ్ఛను బాధ్యతగా వినియోగించుకోవాలి: ఎమ్మెల్యే వెనిగండ్ల రాము ఆర్సీఎం పాఠశాల, మున్సిపల్ కార్యాలయంలో జాతీయ పతాకావిష్కరణ మున్సిపల్ ఉద్యోగులు, సిబ్బందికి ప్రశంసా పత్రాల అందజేత

బంటుమిల్లిలో జాతీయ జెండాను ఆవిష్కరించిన పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్ స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకోవాలని పిలుపు ‘స్త్రీ శక్తి’ పథకానికి ఏడాది పూర్తి.. ఆర్టీసీ బస్సులో ప్రయాణించిన ఎమ్మెల్యే

స్వాతంత్య్ర వేడుకల్లో ప్రసంగిస్తుండగా అస్వస్థతకు గురైన మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ఒక్కసారిగా స్పృహ కోల్పోయిన మంత్రి.. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది ప్రాథమిక చికిత్స అనంతరం వైద్యుల పర్యవేక్షణలో మంత్రి

గుడివాడలో మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా భారీ అవగాహన ర్యాలీ... వేలాదిగా కదిలిన విద్యార్థులు, యువత.. నషా ముక్త్ భారత్పై విస్తృత ప్రచారం... డ్రగ్స్కు బానిసై జీవితాలను నాశనం చేసుకోవద్దు: జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు...

ఎమ్మెల్యే వెనిగండ్ల రాము ఆధ్వర్యంలో ఘనంగా తిరంగా బైక్ ర్యాలీ... జాతీయ జెండాలతో ‘భారత్ మాతాకీ జై’ నినాదాలు.. కూటమి శ్రేణుల సందడి... యువతలో దేశభక్తి పెంపొందించడమే లక్ష్యం: ఎమ్మెల్యే రాము...

విజయవాడ పశ్చిమ నియోజకవర్గం 39వ డివిజన్లో మొక్కలు నాటే కార్యక్రమం మాలెంపాటి ఉదయభాస్కర్రావు పాఠశాల ప్రాంగణంలో విస్తృతంగా మొక్కలు నాటిన కూటమి నేతలు భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన వాతావరణాన్ని అందించడం అందరి బాధ్యతని పిలుపు